స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ సూచన లక్షణాలుంటే కరోనా పరీక్షలు చేయించుకోవా లంటున్న అధికారులు నియంత్రణకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర
భక్తులతో కిటకిటలాడిన వైష్టవ ఆలయాలు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు దీరిన జనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు వైకుంఠ ఏకాదశిని పుర�
సంక్రాంతి వేళ ప్రత్యేక పదజాలం మరింత ఉత్సాహం నింపే సందర్భం పండుగంటే పిండి వంటలు, కొత్త బట్టలే కాదు.. ఎవడ్రా ఆ ఎర్ర పతంగికి కర్ణాలు కట్టింది.. బొమ్మ లెక్కనే నిలవడ్డది.. దారాన్ని చెట్టుకు కట్టేసి పెట్టినాగానీ
రేపు మకర సంక్రాంతి భోగభాగ్యాల భోగి.. కమనీయ పండుగ కనుము గ్రామాల్లో మొదలైన పండుగ సందడి పతంగులు, పిండి వంటలతో బిజీబిజీ ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నంరూరల్/ షాద్నగర్టౌన్, జనవరి 13 : హిందువులంతా అత్యంత ప్రీతిపా
ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు రూ.2వేల కోట్ల ‘సాయం’రైతుల సంక్షేమమే లక్ష్యంవిద్యా శాఖ మంత్రి సబితారెడ్డిబంట్వారం, నవాబుపేటల్లో ఘనంగా రైతుబంధు సంబురాలుపెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ బంట్వ�
ఇకపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి యాచారం దవాఖాన ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పెంపు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు యాచారం, జనవ�
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్పరిగి/షాబాద్, జనవరి 12 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా న�
జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతినివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, యువజనసంఘాలు, నేతలువివేకానంద జీవితం ఆదర్శమని, నేటి తరానికి స్ఫూర్తి అని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. స్వామి వివేకానందుడి జయంతి�
పథకాలను సద్వినియోగం చేసుకోవాలిషాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందిగామ, జనవరి 12 : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్ర
ఎంపీడీవోలతో వికారాబాద్ కలెక్టర్ నిఖిల వీడియో కాన్ఫరెన్స్పరిగి, జనవరి 12 : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా
కందుకూరు : మండల పరిధిలోని సాయిరెడ్డిగూడలో చిరత సంచారం కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేయడంతో దూడ మరణించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాచా
అందుబాటులోకి మెరుగైన వైద్యసేవలు రోజుకు 150 నుంచి 200 వరకు ఔట్ పేషెంట్లకు వైద్యం రూ.5కోట్లతో 50 పడకల నూతన భవనం నిర్మాణం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి పరిగి, జనవరి 11 : ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం