పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డిపూడూరు , జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పరిగి నియోజక వర్గంలో 1000 మంది రైతులకు రైతు బీమా డబ్బులు అందాయని, పూడూరు మండలం లోనే 150 మందికి రైతు బీమా డబ్బు లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల
చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్శంకర్పల్లి, జనవరి 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళ�
పెద్దేముల్, జనవరి 11 : కంది పంటను జంట సాళ్ల పద్ధతిలో సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు ప్రవీణ్ కుమార్, యుమున అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రుద్రారం గ్ర�
యాచారం, జనవరి 11: జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీపీ సుకన్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ పథకం 13వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా మంగళవారం
రైతుల వారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలను సేకరిస్తున్న అధికారులుపంట కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలువికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 13,301 ఎ
రూ.50 వేల కోట్లకు చేరిన పెట్టుబడి సాయంకదలివచ్చిన అన్నదాతలు, టీఆర్ఎస్ శ్రేణులుఊరూరా పండుగ వాతావరణం రంగారెడ్డి, జనవరి 10, (నమస్తే తెలంగాణ) : రైతుబంధు వారోత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. సోమవారంతో రాష్ట్ర రైత�
పొలాల వద్దే కల్లాల నిర్మాణం.. తీరనున్న రైతుల కష్టాలువికారాబాద్జిల్లాలో రూ.28కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వంరూ.4.11కోట్లతో 395 నిర్మాణాలు పూర్తిపరిగి, జనవరి 10 : వ్యవసాయ ఉత్పత్తులు రైతుల చేతికి వచ్చాయంటే ఆ ఊరి ర
అభివృద్ధికి అందరూ సహకరించాలిఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ఇబ్రహీంపట్నం, జనవరి 10 : నూతన సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకెళ్తామని, అ�
మండలాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలుపాల్గొన్న ఎమ్మెల్యేలు యాదయ్య, అంజయ్యయాదవ్, ఇతర ప్రజాప్రతినిధులుషాబాద్, జనవరి 10: రాష్ట్రంలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్య�
పనులను పరిశీలించిన మార్కెటింగ్ శాఖఅదనపు సంచాలకుడు లక్ష్మణుడుఅబ్దుల్లాపూర్మెట్, జనవరి 10 : రాబోయే మామిడి, మోసంబి సీజన్లో రైతుల సౌకర్యార్థం బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్లో షెడ్లు నిర్మాణం చేస�
మట్కా, గుట్కా, ఇసుకపై నిఘాజిల్లాపై పట్టు సాధించేందుకు యత్నంజిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను పరిశీలిస్తావికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డితాండూరు రూరల్, జనవరి 10 : అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రికాషినరీ డోస్ వ్యాక్సినేషన్మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో 164 మంది, వికారాబాద్ జిల్లాలో 233 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా పంపిణీపరిగి, జనవరి 10 : వికారాబాద్ �
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులో పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు మార్మోగిన ‘జై కేసీఆర�