హైవేపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలివికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డిపరిగి, జనవరి 17 : పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశి�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలపరిగి, జనవరి 17 : రెండో డోసు వ్యాక్సినేషన్ డ్యూ డేట్ పూర్తయినవారిని గుర్తించి రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
Leopard | యాచారం మండలంలో మరోసారి చిరుతపులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని పిల్లిపల్లి శివారులో ఉన్న పొలంలో ఆవు దూడను చంపి తినేసింది. స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
వారం రోజుల్లో ముగియనున్న కొనుగోలు ప్రక్రియఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలురూ.209 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరణ పూర్తిరైతుల బ్యాంకు ఖాతాల్లో చకచకా డబ్బులు జమ127 కేంద్రాల నుంచి ధాన్యం కొనుగో
బొంరాస్పేట, జనవరి 16 : గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను పెంచి దట్టమైన అటవీ ప్రాంతాలుగా మార్చడంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం బృహత్ ప్రకృతి వనాలను, మినీ
మంచాల, జనవరి 16 : మంచాల మండలంలోని జాపాల, మంచాల గ్రామాలకు వెళ్లే రోడ్డు మూలమలుపులతో పాటు గుంతల మయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు అధ్వానంగా ఉండటంతో పాటు మూలమలుపుల వద్ద ఏపుగా పెరిగిన చెట్లత�
కొందుర్గు, జనవరి 16 : కొందుర్గు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన క్రికెట్ టోర్నమెంట్ను మండల వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లోనూ రాణించడం ఎంతో సం
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ యూజర్లకు మరో ప్రశ్న సంధించారు. ట్విట్టర్లకు సండే క్విజ్ అని కేటీఆర్ సంబోధిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్క�
అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇనాంగూడరూ. కోటి 34 లక్షలతో పనులు మారిన రూపురేఖలుఅబ్దుల్లాపూర్మెట్, జనవరి 14: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఇనాంగూడ నూతనం గా ఏర్పడిన పంచాయతీ. భౌగోళికంగా ఈ గ్రామం చాలా చిన్నది. గతం�
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భోగిపండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుండే ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. యువకులు పెద
రైతుబంధుతో రైతు మొహంలో ఆనందంచేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యమండల కేంద్రంలో ట్రాక్టర్ల ర్యాలీమొయినాబాద్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబరాలు అంబరాన్నంటాయి.
గ్రామాల్లో విరివిగా నాటుకోళ్ల పెంపకంస్వయం ఉపాధిగా ఎంచుకుంటున్న గ్రామీణ యువతసంక్రాంతి పండుగ పూట భారీ డిమాండ్ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 14: నాటు కోడి పెంపకందారులకు లాభాల పంట పడిస్తున్నది. సహజసిద్ధంగా పె�
పుష్కలంగా సాగునీరు, పెట్టుబడి ఖర్చులకు ఆర్థిక సాయం ఇప్పటివరకు 50వేల కోట్లు అందించడంతో సంబురాలు చేసుకుంటున్న రైతులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శంకర్పల్లిలో రైతుబంధు ఉత్సవాలకు హాజరు ఆకట్టుకున్న ఎడ్ల�