ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికడ్తాల్ మండలంలో ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలుఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు కడ్తాల్, జనవరి 18 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచే
ఎలిమినేడు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాంఎమ్మెల్యే సహకారంతో పరిహారం అందిస్తాంవైస్ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, సర్పంచ్ అశోక్వర్ధన్రెడ్డిఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 18 : ఎలిమినేడులో ఎరోస్పేస్కు భూమ�
ధరల నియంత్రణలో కేంద్రం విఫలంకరోనా కట్టడికి అందరూ సహకరించాలిపరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిపరిగి, జనవరి 18 : ఎరువుల ధరలు పెంచడం ద్వారా రైతులపై మోయలేని భారం పడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు నిర్ణయంరంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 180 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంఉమ్మడి జిల్లాలో 2,407 ప్రభుత్వ పాఠశాలలు.. 2.66 లక్షల వరకు విద్యార్థులునాణ్యమైన విద్యనందించేందుకు పక్కా ప్ర�
పిల్లిపల్లిలో ఆవుదూడపై పంజా విసిరిన చిరుతతాడిపర్తి, ముద్విన్ అటవీ ప్రాంతంలో సంచారంమూగజీవాలపై వరుస దాడులుభయాందోళనలో రైతులుచిరుతను బంధించడానికి అధికారుల యత్నంయాచారం, జనవరి 17 : మండలంలో ఓ చిరుత జోరుగా సం�
వికారాబాద్, తాండూరు దవాఖానల్లో ఊయలలు ఏర్పాటుమాతా శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో దత్తతపై అవగాహన కార్యక్రమాలుఆస్పత్రుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సిబ్బందిపరిగి, జనవరి 17 : పుట్టిన పిల్లలను దవాఖానలు, బస్టాం
రూ.70 లక్షల విలువైన గంజాయి పట్టివేతరూ.2.10 లక్షల నగదు, 3 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనంపోలీసుల అదుపులో ఐదుగురు.. పరారీలో మరో ఐదుగురుముఠాపై పథకం ప్రకారమే దాడిమీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీ�
ఆదాయాభివృద్ధిని పెంచేందుకు సెర్ప్ చేయూతకులకచర్ల మండలంలో 1106 స్వయం సహాయక సంఘాలుకులకచర్ల, జనవరి 17 : పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం సెర్ప్ ద్వారా వివిధ కార్యక్ర మాలను నిర్వహిస్తున్నది. గ్రామాల్ల�
హైవేపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలివికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డిపరిగి, జనవరి 17 : పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశి�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలపరిగి, జనవరి 17 : రెండో డోసు వ్యాక్సినేషన్ డ్యూ డేట్ పూర్తయినవారిని గుర్తించి రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
Leopard | యాచారం మండలంలో మరోసారి చిరుతపులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని పిల్లిపల్లి శివారులో ఉన్న పొలంలో ఆవు దూడను చంపి తినేసింది. స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
వారం రోజుల్లో ముగియనున్న కొనుగోలు ప్రక్రియఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలురూ.209 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరణ పూర్తిరైతుల బ్యాంకు ఖాతాల్లో చకచకా డబ్బులు జమ127 కేంద్రాల నుంచి ధాన్యం కొనుగో