గౌరవ వేతనం పెంపుపై సంబురాలుఆమనగల్లు, జనవరి 7: ఒకేసారి 30 శాతం గౌరవ వేత నం పెంపును హర్షిస్తూ ఆశ వర్కర్లు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పనులుహర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలుపరిగి, జనవరి 7: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతు
అబ్దుల్లాపూర్మెట్, జనవరి 7 : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కొవిడ్ టీకా వేయించాలని ఎంపీపీ బుర్ర రేఖమహేందర్గౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రాథమిక ఆరోగ్య క�
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కృపేశ్ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 7 : రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు కృపేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంప�
వికారాబాద్, జనవరి 7: పోలీస్స్టేషన్లలో పోలీస్ అధికారులు, ఫిర్యాదుదారులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్ పట్టణంలో కొత్త గా �
పరిగి, జనవరి 7: మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళ
పనితీరును బట్టి ఏ,బీ,సీ,డీలుగా విభజన ఆర్థిక లావాదేవీలు, అప్పుల చెల్లింపు తదితర అంశాల ప్రాతిపదికన కేటాయింపు జిల్లాలో 19,381 స్వయం సహాయక సంఘాలు ఏ గ్రేడ్లో 15,235 సంఘాలు, బీ గ్రేడ్లో 535, సీ గ్రేడ్లో 1,684, డీ గ్రేడ్లో 19
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 6 : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపె
రూ. కోటితో అభివృద్ధిపనులు ఆహ్లాదకరంగా ప్రకృతి వనం ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు రూ. 13 లక్షలతో సీసీ రోడ్లు ,వీధుల్లో ఎల్ఈడీ లైట్లు మోమిన్పేట, జనవరి 6: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి దిశగా అడు గ�
బొంరాస్పేట, జనవరి 6 : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీది తండా (కొత్తూరు), ఎన్నెమీదిత
30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఆనందం వ్యక్తం చేస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, జనవరి 6 : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలన�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతటా సందడే.. సందడివారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులునేడు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలురంగారెడ్డి, జనవరి 5, (నమస్తే తెలంగా�
ఎన్డీడీబీ అధికారులకు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూమారెడ్డి ఆదేశంరంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.246 కోట్లతో విజయ డెయిరీ నిర్మాణం5లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ ఏర్పాటురాష్ట్ర పాడి పరిశ్ర�
షాద్నగర్, జనవరి 5 : రైతు సుభిక్షమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల పాలిట దేవుడయ్యారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ గ్రామం లో
టీఆర్ఎస్ పాలనలో రైతు రాజ్యంఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డివివిధ చోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలుఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 5 : ముఖ్యమంత్రి కేసీఆర�