ఇకపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి యాచారం దవాఖాన ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పెంపు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు యాచారం, జనవ�
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్పరిగి/షాబాద్, జనవరి 12 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా న�
జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతినివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, యువజనసంఘాలు, నేతలువివేకానంద జీవితం ఆదర్శమని, నేటి తరానికి స్ఫూర్తి అని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. స్వామి వివేకానందుడి జయంతి�
పథకాలను సద్వినియోగం చేసుకోవాలిషాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందిగామ, జనవరి 12 : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్ర
ఎంపీడీవోలతో వికారాబాద్ కలెక్టర్ నిఖిల వీడియో కాన్ఫరెన్స్పరిగి, జనవరి 12 : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా
కందుకూరు : మండల పరిధిలోని సాయిరెడ్డిగూడలో చిరత సంచారం కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేయడంతో దూడ మరణించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాచా
అందుబాటులోకి మెరుగైన వైద్యసేవలు రోజుకు 150 నుంచి 200 వరకు ఔట్ పేషెంట్లకు వైద్యం రూ.5కోట్లతో 50 పడకల నూతన భవనం నిర్మాణం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి పరిగి, జనవరి 11 : ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం
పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డిపూడూరు , జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పరిగి నియోజక వర్గంలో 1000 మంది రైతులకు రైతు బీమా డబ్బులు అందాయని, పూడూరు మండలం లోనే 150 మందికి రైతు బీమా డబ్బు లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల
చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్శంకర్పల్లి, జనవరి 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళ�
పెద్దేముల్, జనవరి 11 : కంది పంటను జంట సాళ్ల పద్ధతిలో సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు ప్రవీణ్ కుమార్, యుమున అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రుద్రారం గ్ర�