పల్లె ప్రగతితో ముందుకు దూసుకెళ్తున్న అలంఖాన్గూడ గ్రామం కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులు రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, 12.60 లక్షలతో వైకుంఠధామం డంపింగ్యార్డు, నర్సరీ, అండర్ డ్రైనేజీ కాలువల నిర్మాణం ట్రాక్టర�
గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు మొయినాబాద్, జనవరి 01 : చిలుకూరు ఆలయానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు ఆలయానికి త�
5.26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ షాద్నగర్, జనవరి 01 : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య �
అజాగ్రత్తగా ఉంటే కరోనాను స్వాగతించినట్టే.. నూతన సంవత్సర వేడుకల్లో నిర్లక్ష్యం వహించవద్దు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30 : కరోనా మన మధ్యనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ మాన�
పెట్టుబడి సాయం అందుకొని మురుస్తున్న అన్నదాతలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి సబితారెడ్డిరంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 29 :ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కొనసాగుత
రంగారెడ్డి జిల్లాలోని 83 బ్లాకుల్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ చర్యలు‘హరితవనాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారులుదట్టమైన అడవులే లక్ష్యంగా మొక్కల పెంపకంఇప్పటికే సిద్ధంగా కోటి మొక్కలురంగారెడ�
2 ఎకరాల్లో సంవత్సరం పొడవునా పూలసాగు..తాతల కాలం నుంచి పూల సాగుపై జీవనం..ప్రతి రోజూ ఆదాయం..కొడంగల్, నవంబర్ 29: ప్రభుత్వం తరపున అన్నిరకాల ప్రోత్సాహం అందుతున్నప్పటికీ కూలీల కొరత తదితర సమస్యలను రైతులు ఎదుర్కొం�
మండలంలో మూడు కొనుగోలు కేంద్రాల ద్వారా 23,557 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణపెద్దేముల్, డిసెంబర్ 29 : మండలంలో వానకాలం సీజన్లో మొత్తం 2,592 మంది రైతులు 21 గ్రామాల్లో 4,302 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. పంటలను రైతులు దళారు
ఆమనగల్లు, డిసెంబర్ 29 : శాంతిభద్రతల పరిరక్షణలో ఆమనగల్లు పోలీస్ సర్కిల్ ప్రశంసలు అందుకుంటున్నది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల్లో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించినందుకు సైబరాబాద్లో ఉ�
తొలిరోజు ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమమంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,49,914 మంది రైతులకు అందజేతఆనందంలో అన్నదాతలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంరంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెం
జనవరి 3వ తేదీ నుంచి పిల్లలకు సైతం కరోనా టీకాఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశంఅన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులురంగారెడ్డి జిల్లాలో 15-18 ఏండ్ల లోపువారు 2,24,664 మందివికారాబాద�