అదనపు కలెక్టర్ చంద్రయ్యమొరంగపల్లిలో కేంద్ర బృందం పర్యటనమోమిన్పేట, డిసెంబర్ 28 : గ్రామాల్లో కలిసికట్టుగా పారిశుధ్యాన్ని పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మొ�
రూ.1.50కోట్లు కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదంనేడు చెరువును పరిశీలించనున్న ఎమ్మెల్యే, అధికారుల బృందంచెరువుకట్ట సుందరీకరణ.. విహారయాత్రకు రెండు బోట్లుహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులుఇబ్రహీంపట్నం, డిసెంబర్
చేవెళ్ల టౌన్, డిసెంబర్ 28 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం మంగళవా�
తలకొండపల్లి, డిసెంబర్28 : పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్కి రూ. 36 వేలు, కల్వకుర్తిక
నేటి నుంచి రైతుబంధు సాయంవారం రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు ఏర్పాట్లునేడు ఎకరా వరకు భూమిగల రైతులకు..ప్రతి రైతుకు రైతుబంధు సాయం.. ఎకరాకు రూ.5 వేలుయాసంగిలో రంగారెడ్డి జిల్లాలోని 3,48,556 మంది రైతుల బ్యాంకు ఖాత�
ప్రభుత్వ విధానాలే టీఆర్ఎస్ పార్టీ విజయ సోపానాలురాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిమంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్ నరేంద్రకుమార్షాబాద్, డిసెంబర్ 27 : సీఎం కేసీఆర్ ద�
నేటి నుంచి శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి..అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నాగార్జునఇబ్రహీంపట్నంలో ఆన్లైన్ టికెట్లు, బస్పాస్ కౌంటర్ ప్రారంభంఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : నగర శివారు ప్రాంతంలోని ప్ర�
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంఖైరతాబాద్, డిసెంబర్ 27 : ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమిచ్చారో స్పష్టం �
Crime news | తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
ముమ్మరంగా కొనసాగుతున్న ఫెన్సింగ్ పనులు త్వరలో ఉపాధిహామీ పథకం కింద గుంతల తవ్వకం మూడు పార్కుల్లో లక్షన్నర మొక్కలు నాటేందుకు ప్రణాళిక సుమారు రూ.2 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర సర్కార్ వాకింగ్ ట్రాక్లు
కరెంట్, ఇతర సౌకర్యాల కోసం నిధులు వినియోగంరంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 రైతు వేదికలుతొలిసారిగా జిల్లాకు రూ. 19.92 లక్షలు విడుదలక్లస్టర్ల వారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న అధికారులుసాగు విధానాలపై రైతులకు అ�
అన్నా అంటే.. నేనున్నా అనే మనస్తత్వంనిరంతరం జనం కోసం తపిస్తూ.అతి చిన్న వయస్సులోనే ప్రజా ప్రతినిధిగా ఎన్నికైషాబాద్ ప్రాంత అభివృద్ధికి బాటలు షాబాద్, డిసెంబర్ 26;అటు సమస్యల పరిష్కారంతో పాటు.. ఇటు పేదలు, దివ్