దాదాపు కోటి రూపాయల వరకు మోసపోయిన వికారాబాద్ వాసులులైమ్ కంపెనీ యాప్ పేరిట లింక్ పంపి మోసంమొదట కొద్దిమందికి రెట్టింపు సొమ్ము ఇచ్చిన సైబర్ నేరగాళ్లుఆశతో అనేకమంది అప్పులుచేసి కట్టిన వైనంపూడూరు మండల�
సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలుఇబ్రహీంపట్నం, జనవరి 4: కేంద్రం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనబోనని స్పష్టం చేయడంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నార
షాద్నగర్, జనవరి 4 : టీఆర్ఎస్ అవలంభిస్తున్న రైతు సంక్షేమ విధానాలతో వ్యవసాయం పండుగలా సాగుతున్నది ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రైతు బంధు సంబురాల్లో భాగంగా షాద్నగర్ పట్టణంలోని మండల పరి�
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రైతుబంధు వారోత్సవాలు మండల వ్యాప్తంగా అంబరాన్నంటాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రైతుబంధు వారోత్సవాలకు �
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : కరోనా రోజుకు ఒకటి రెండు చొప్పున డివిజన్లో కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. జనసంచారం ప్రాంతాల్లో విందులు, వినోదాలతో పాటు బహిరంగ ప్రదేశ�
పెద్దేముల్ : తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో టైర్పంక్చర్ అయి ఆగిఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఓ బైక్ వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. మంగళవారం రాత్రి 7గంటల ప్రాం�
ఈనెల 10 వరకు ప్రత్యేక కార్యక్రమాలురైతు సంక్షేమ పథకాలపై అవగాహనఈనెల 10న రైతు వేదికల వద్ద ముగింపు వేడుకలువారోత్సవాల్లో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీలుఇబ్రహీంపట్నం�
కేంద్ర మంత్రి సర్భానందసోనోవాల్కన్హాశాంతి వనంలో యోగా పుస్తకం ప్రారంభోత్సవానికి హాజరు75 కోట్ల సూర్య నమస్కారాల ప్రాముఖ్యతను వివరించిన యోగా గురువు రామ్దేవ్బాబాహాజరైన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రే�
తొలిరోజు 2,379 మందికి..రంగారెడ్డి జిల్లాలో 2,24,664 మంది, వికారాబాద్ జిల్లాలో 77,780 టీనేజర్లురంగారెడ్డి, జనవరి 3, (నమస్తే తెలంగాణ):ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ షురూ అయ్యింది. రంగారె�
మండలంలో రూ.22.38 కోట్ల విలువైన 1.14 లక్షల క్వింటాళ్ల సేకరణబొంరాస్పేట, జనవరి 3: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఈ ఏడాది వానకాలం సీజన్లో దండిగా ధాన్యం వచ్చింది. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురవడంతో
రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్షాబాద్ మండలంలో పర్యటన షాబాద్, జనవరి 3: గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. సోమ�
ఆమనగల్లు, జనవరి 3: దేశ వ్యాప్తంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందని జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమనగల్లు మండలంలోని రాంనుంతల, కోనాపుర్, ఆక
మొయినాబాద్, జనవరి 3 :నేటి తరం మహిళలకు సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తిదాయకమని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు అన్నారు. సావిత్రీబాయి జయంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిజల్పల్లి మున్సిపాలిటీలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ షాబాద్, జనవరి 3: మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అ