షాద్నగర్టౌన్, డిసెంబర్ 24 : వినియోగదారులు మార్కెట్లో రసీదు లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సం
తలకొండపల్లి, డిసెంబర్ 23 : పండ్లతోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికారి ఉషారాణి అన్నారు. గురువారం తలకొండపల్లి గ్రామంలో రైతులు విఠల్, నర్సమ్మ, యాదగిరి సాగుచేసిన బొప్పాయి తోటను పరిశీలి�
ఎఫ్సీఐ గోదాముల్లో నిండుగా బియ్యం నిల్వలుదిగుమతుల కోసం రోజుల తరబడి పడిగాపులువ్యాగన్లు రాక.. గోదాముల వద్ద స్థలం లేక ఇబ్బందులుబియ్యం బస్తాలతో నిలిచిపోతున్న లారీలుఉమ్మడి రంగారెడ్డి నుంచి సేకరణ 51శాత మే పూ�
సంబురాలు చేసుకున్న ఉమ్మడి జిల్లా లబ్ధిదారులురంగారెడ్డి జిల్లాలో 250,వికారాబాద్ జిల్లాలో 951 మంది హోంగార్డులుపరిగి/షాబాద్, డిసెంబర్ 22 : హోంగార్డుల వేతనాలను ప్రభుత్వం 30శాతం పెంచడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తం
ఉపాధి కూలీల కుటుంబాలకు కొలువుల చేయూతవందరోజుల పని పూర్తి చేసుకున్న కూలీల పిల్లలకు ఉచిత శిక్షణఉద్యోగావకాశాలూ కల్పిస్తున్న అధికారులుశిక్షణా కాలంలోనూ ఆర్థిక చేయూత..వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 446 మంది
కలెక్టర్కు సమస్య వివరించిన ఎమ్మెల్యే కిషన్రెడ్డి27న రైతులతో ప్రత్యేక సమావేశంయాచారం, డిసెంబర్22: మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచి
గురుకుల విద్యా సంస్థల రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శారదమొయినాబాద్, డిసెంబర్ 22 : గణితంలో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గురుకుల విద్యా సంస్థల రంగారెడ్డి జిల్లా కో ఆర్డిన
షాబాద్, డిసెంబర్ 22 : విద్యార్థులు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని షాబాద్ కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారి కృష్ణకుమారి అన్నారు. బుధవారం జాతీయ గణిత దినోత్సవాన్ని
ఇతర పంటలపై అవగాహన కల్పించండి కంది, వేరుశనగ సాగుపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలి ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి రైతువేదికల్లో పంటల మద్దతు ధర జాబితా ఉంచాలి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజి�
ఏ కాలమైనా నంది నోట నీటి ధారఏడాదిపాటు పంటల సాగుపచ్చటి వాతావరణంలో ఆలయ పరిసరాలుశివరాత్రిని పురస్కరించుకుని రెండు రోజుల జాతరఆలయానికి గుర్తింపు తీసుకురావాలి : స్థానికులుకొడంగల్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్�
రోడ్డు వాతావరణం తగినట్లు వాహనాలు.. నడపడం తెలియని వారు 80శాతంసిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : పెరుగుతున్న అవసరాలతోపాటు వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు ఇంట్లో రెండు నుంచి మూడు వాహనాలు కనిపిస్తున్నాయ�
ధారూరు, డిసెంబర్ 21: గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారం గ్రామంలో పర్యటించి ప్�