బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ ప్రాథమిక
15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి నేటి నుంచి కొవిడ్ టీకాజీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఆన్లైన్, ఇతర ప్రాంతాల్లో ఆఫ్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్పెద్దల మాదిరిగానే చిన్నారులకూ 28 రోజుల తర్వాత సెకండ్ డోస్రంగా
జిల్లాలోని మిగిలిన గ్రామాలన్నీ అదే దిశగా..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ కాలను పాటిస్తున్న పల్లెలుఏ ఊరికెళ్లినా పక్కాగాపారిశుధ్యంఇంటింటికీ మరుగుదొడ్డి, నిత్యం చెత్త సేకరణడంపింగ్యార్డుల్లో సేంద్రియ ఎరు�
కొత్త ఆలోచనలతో లోనికి.. సరికొత్త ఆవిష్కరణలతో బయటకి..2021లో స్టార్టప్ల కోసం టీ హబ్ 33 వినూత్న కార్యక్రమాలుఏడాదిలో 6 అంతర్జాతీయ,7 జాతీయ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందంసిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీ హబ్…
నుమాయిష్కు తరలి వస్తున్న సందర్శకులుఅబిడ్స్, జనవరి 2 : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు రెండవ రోజు సందర్శకులు తరలివచ్చారు. మైదానంలో స్టాళ్ల
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/ పరిగి, జనవరి 2 : ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలు, ఆంక్షలు విధించాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కట్టడి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్�
గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంహర్షం వ్యక్తం చేసిన అన్నదాతలుయాలాల, జనవరి 2 : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని మండల టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకట్శ�
తరలివచ్చిన సహచర పోలీసులు, బంధుమిత్రులుఆమనగల్లు, జనవరి2: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎస్సై శ్రీనునాయక్ , అతడి తండ్రి మాన్యనాయక్ అంత్యక్రియలు ఆదివారం మాడ్గుల మండలంలోని మాన్యతండాలో సాయంత్రం పోలీసు లాంఛ�
కొడంగల్, జనవరి 2 : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార
2021కి బై బై.. 2022 కు స్వాగతం చెప్పిన యువత ఇండ్ల ఎదుట ముగ్గులు వేసిన మహిళలు కేక్లు కట్ చేసి కేరింతలు షాద్నగర్టౌన్, జనవరి 1 : 2021సంవత్సరానికి బైబై చెబుతూ 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలను
పల్లె ప్రగతితో ముందుకు దూసుకెళ్తున్న అలంఖాన్గూడ గ్రామం కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులు రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, 12.60 లక్షలతో వైకుంఠధామం డంపింగ్యార్డు, నర్సరీ, అండర్ డ్రైనేజీ కాలువల నిర్మాణం ట్రాక్టర�
గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు మొయినాబాద్, జనవరి 01 : చిలుకూరు ఆలయానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు ఆలయానికి త�
5.26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ షాద్నగర్, జనవరి 01 : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య �
అజాగ్రత్తగా ఉంటే కరోనాను స్వాగతించినట్టే.. నూతన సంవత్సర వేడుకల్లో నిర్లక్ష్యం వహించవద్దు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30 : కరోనా మన మధ్యనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ మాన�