రూ.కోటితో చకచకా అభివృద్ధి పనులు పూర్తినిత్యం చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలింపురోడ్డుకు ఇరువైపులా పచ్చని హరితహారం మొక్కలుపూర్తైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణాలు‘పల్లె ప్రగతి’తో మారి�
బడంగ్పేటలో రూ.3.80 కోట్లతో నిర్మాణంబడంగ్పేట, డిసెంబర్17: బడంగ్పేటలో రూ.3.80 కోట్లతో ప్రజా భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నా యి. పేద ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు కొత్త భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ మ�
షాబాద్, డిసెంబర్ 17: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర పారిశుధ్య తనిఖీ అధికారి సునీత అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కేసారం, కుర్వగూడ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లోని పల్�
ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 17: మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ముత్తూట్ ఫైనాన్స్ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిం ది. ఈ శిబిరం
సేంద్రియ సాగుతో లాభాలు పొందుతున్న తంగేళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు వీరయ్యగుప్తా షాద్నగర్, డిసెంబర్16: రైతుల ఆలోచనలు మారుతున్నా యి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డి మాండ్ ఉన్న పంటలపై ద�
రూ.90 లక్షలతో అభివృద్ధి పనులు పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆకట్టుకుంటున్న పల్లెప్రకృతి వనం కాలనీల్లో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు కడ్�
రంగారెడ్డి జిల్లా డీఆర్డీవో ప్రభాకర్ షాబాద్, డిసెంబర్ 16 : జాతీయ ఆహారభద్రత చట్టం 2013ను అనుసరించి ఆహారభద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ కమిషన్ను ఏర్పాటు చేసిందని రంగారెడ్డి జిల్లా డీఆర్డీవో �
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల ఉమ్మడి జిల్లాలో బాలికలదే పైచేయి రంగారెడ్డిలో బాలురు 56, బాలికలు 65 శాతం వికారాబాద్లో బాలురు 18, బాలికలు 36 శాతం ఉత్తీర్ణత రంగారెడ్డి, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ): ఇంటర్ మొ�
దేశానికే తెలంగాణ పోలీసులు ఆదర్శం 100కు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో ఘటనా స్థలం వద్దకు.. స్నేహపూర్వకమైన వాతావరణంలో అందుతున్న సేవలు మారుమూల పల్లెల్లో సైతం పోలీస్ పెట్రోలింగ్ కేశంపేట నూతన పోలీస్ స్టేషన్ ప్ర
రంగారెడ్డి జిల్లాలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ఇప్పటివరకు 25.30లక్షల మందికి ఫస్ట్ డోస్.. 21 లక్షల మందికి పైగా రెండు డోస్లూ…పెండింగ్లో 3 లక్షల రెండో డోసులుఇంటింటికీ వెళ్లి అవగాహన.. టీకా పంపిణీవచ్చే నెల 15ల�
రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాకు అగ్రస్థానంలక్ష్యం రూ.7.52కోట్లుఇప్పటివరకు వసూలైంది రూ.6.90కోట్లుజనవరి 15వ తేదీ వరకు వంద శాతం పూర్తికి చర్యలుపరిగి, డిసెంబర్ 15 :2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్�