పరిగి, డిసెంబర్ 26 : వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఎన్.కోటిరెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న కోటిరెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. బాధ్యత�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చర్చిల్లో సందడే.. సందడిచిన్నాపెద్దలతో కిటకిటలాడిన చర్చిలుప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన, సంకీర్తనలతో మార్మోగిన మందిరాలుప్రేమ, శాంతి సందేశాలిచ్చిన పాస్టర్లుఆకట్టుకున్న చిన్న�
పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నల్లానీరే ప్రామాణికంరంగారెడ్డిజిల్లాలో 24 గ్రామపంచాయతీలు ఎంపికరెండు రోజులుగా జిల్లాలో 8 గ్రామాల్లో పర్యటనమరో మూడు రోజులు పర్యటించనున్న బృందం సభ్యులుగ్రామాల్లో శ
ఎకరా పొలంలో టమాట సాగుసేంద్రియ ఎరువుల వాడకంఖర్చు ఆదా.. అధిక దిగుబడిరైతులకు మార్గదర్శకంగా నర్సింహారెడ్డికొడంగల్, డిసెంబర్ 25 : పంట మార్పిడితో భూసారం పెరుగడంతో పాటు అధిక దిగుబడిని సాధించుకోవచ్చనే అవగాహన �
వివిధ మండలాల్లో క్రిస్మస్ వేడుకలుఏసు మార్గం ఆచరించాలని సూచనపాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులుప్రార్థనలతో మార్మోగిన చర్చిలుఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25 : : నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు
నూతన జోనల్ విధానం ప్రకారం ఉమ్మడి జిల్లాకు ఉద్యోగుల కేటాయింపుజాయినింగ్ రిపోర్టు ఇస్తున్న వివిధ శాఖల సిబ్బందిఅధిక సంఖ్యలో ఉపాధ్యాయులువికారాబాద్ జిల్లాలో గురువారం ఒక్కరోజే 1103 మంది చేరికరంగారెడ్డి జి
షాబాద్, డిసెంబర్ 24 : గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ సెంట్రల్ టీం సభ్యుడు శ్యామ్బాబు అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చిన్నసోలీపేట్ గ్రామాన్ని సందర్శ�
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకడ్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్లో ధ్యాన మహాసభల్లో పాల్గొన్న గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యేపత్రీజీతో కలిసి కింగ్ చాంబర్లో ధ్యానం చేసిన గవర్నర్కడ్తాల్, డిసెంబర్ 24: మన�
క్రిస్మస్ కానుకలతో నిరుపేద క్రైస్తవ కుటుంబాల్లో సంతోషంఎమ్మెల్యే కాలె యాదయ్యషాబాద్, డిసెంబర్ 24 : అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�
ఇంటి అవసరానికి మాత్రమే వరి పంట..మిగతావన్నీ ఇతర పంటలేపాలకూర, మెంతి కూర, కొత్తిమీర సాగు…అత్యధికంగా సుమారు 80 ఎకరాల్లో పూదీనా సాగురాజధానిలోని పలు మార్కెట్లకు తరలింపుమంచి లాభాలు గడిస్తున్న గ్రామ అన్నదాతలుయా
షాద్నగర్టౌన్, డిసెంబర్ 24 : వినియోగదారులు మార్కెట్లో రసీదు లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సం
తలకొండపల్లి, డిసెంబర్ 23 : పండ్లతోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికారి ఉషారాణి అన్నారు. గురువారం తలకొండపల్లి గ్రామంలో రైతులు విఠల్, నర్సమ్మ, యాదగిరి సాగుచేసిన బొప్పాయి తోటను పరిశీలి�