అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఎమ్మెల్యే ఆనంద్ బంట్వారం, డిసెంబర్ 11 : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగా, అంకితభావంతో నిర్వహించాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ‘మీతో నేను’ కార�
రైతులకు అవగాహన కల్పించిన అధికారులు యాలాల, డిసెంబర్ 11 : యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఎంపీపీ బాలేశ్వర్గుప్తా రైతులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఆరుతడి పంటలపై రైతులకు ఏర్�
రూ. 35 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు కులకచర్ల, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని తిర్మలాపూర్ గ్రామం అభివృద్ధిపథంలో దూస�
Hyderabad | జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న వి
రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య నిత్యం 6వేల మందికి పైగా కూలీలు హాజరు గత నెలతో పోలిస్తే 3 వేల మంది అధికం.. వరి కోతలు పూర్తయితే మరింత మంది ఉపాధి పనికి.. ఇప్పటివరకు 47.05 లక్షల పనిదినాల కల్పన రూ.98.13 కోట్ల చెల్లింపులు పూ�
ఉచితంగా 10.75లక్షల రొయ్య పిల్లల పంపిణీ రూ.27.96లక్షల వ్యయంతో కొనుగోలు 7 పెద్ద చెరువుల్లో పెంపకానికి ఏర్పాట్లు 750 మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచిత�
తడి,పొడి చెత్త సేకరణతో అద్భుత ఫలితాలు డీఆర్సీ కేంద్రాల ద్వారా సే్ంరద్రియ ఎరువుల తయారీ పైలట్ ప్రాజెక్టుగా సూపర్ మార్కెట్లో లభ్యం మొదట కేజీ ఫ్రీ… తరువాత బుకింగ్పై అందజేత నార్సింగి మున్సిపాలిటీ అధికా
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 10: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏడీఏ రమాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కమ్మెట గ్రామంలో వరికి బదులుగా కూరగాయలు, పప్పుదినుసు లు తదితర ఆరుతడి పంటలను సాగు�
బొంరాస్పేట, డిసెంబరు 10 : కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కిసాన్ క్రెడిట్�
వరికి బదులుగా 3,863 ఎకరాల్లో యాసంగి సాగు ప్రణాళిక అత్యధికంగా 3,260 ఎకరాల్లో కూరగాయల పంటలు.. యాసంగిలో మొత్తం 55,428 ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టేందుకు సన్నాహాలు.. రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు యాసంగిలో వరికి