చావు డప్పులో పాల్గొన్న రైతులుధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వెంటాడుతామని స్పష్టం చేసిన నాయకులుపాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, రైతులుషాబాద్/చేవెళ్లటౌన్/చేవెళ్ల రూరల్/మొయినాబాద్/శంకర్పల�
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలుప్రజలతో మమేకమవుతున్న ప్రజాప్రతినిధులుసత్ఫలితాలిస్తున్న హరితహారంమర్పల్లి, డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫ�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలడ్రోన్ ద్వారా మందుల సరఫరా పరిశీలనపరిగి, డిసెంబర్ 20 : ఈ నెలాఖరు వరకు జిల్లాలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యా�
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిపరిగి, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం రైతు వ్య తిరేక విధానాలను అవలంబిస్తున్నదని, యాసం గి వడ్లు కొనుగోలు చేయమని చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్�
క్రిస్మస్ కానుకలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిబొంరాస్పేట, డిసెంబర్ 20: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనేవరకు కొట్లాడుడే.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కేంద్రం వైఖరికి నిరసనగా నేడు గ్రామాల్లో ర్యాలీలు, చావుడప్పు… ఆందోళనకు సిద్ధమైన అన్నదాతలు ప్రతి పల్
రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో 7,500 ఎకరాల్లో పల్లి సాగుగతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన విస్తీర్ణం షాబాద్, డిసెంబర్ 19: వరిని సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించిన రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పం�
రెండేండ్లకోసారి ఘనంగా తుల్జాభవానీ పూజలుతండాల్లో ఘనంగా జరుగుతున్న వేడుకలుబొంరాస్పేట, డిసెంబర్ 19 : భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో �
డ్రైనేజీ నిర్మాణానికి రూ.20కోట్లు కేటాయింపుభవిష్యత్తులో ముంపు సమస్య రాకుండా చర్యలుపట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలిజిల్లెలగూడలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిబడంగ్పేట, డిసెంబర్ 19 : జిల�
అత్తాపూర్, డిసెంబర్ 19 : అంతరించిపోతున్న మల్లయుద్ధాలను నేటి తరం యువకులకు తెలియజేయడం కోసం కుస్తీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్�