నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు తక్కువ మందితో శుభకార్యాలు నిర్వహించుకోవాలని సూచన వేడుకల నిర్వహణలో కొవిడ్ నిబంధనలను పాటించాలి కరోనా వ్యాప్తిపై తస్మాత్ జాగ్రత్త ఇప్పుడిప్పుడే క�
ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, యాదయ్య… వివిధ మండలాల్లో అంబేద్కర్కు ఘన నివాళి షాద్నగర్టౌన్, డిసెంబర్ 6: మన దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారత దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ�
నేరుగా ఫోన్లకే సమాచారం వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం మరో ముందడుగు పంటల సాగు, మందులు, ఎరువుల వాడకంపై అన్నదాతల ఫోన్లకు మెసేజ్లు పంటల నమోదు ఆధారంగా సూచనలు, సలహాలు.. ఇతర పంటల సాగును పెంచేందుకు పల్లెబాట పట్టి�
మండల పరిషత్ అధ్యక్షురాలు నిర్మల తలకొండపల్లి, డిసెంబర్ 8 : తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ నిర్మ�
మినీ ఇండియాగా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం వివిధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారుతున్న ప్రాంతం పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నఇరు ప్రాంతాల ప్రజలు కొత్తూరు రూరల్, డిసెంబర్ 8 : వివిధ సంస్క�
వేగవంతంగా ఎస్హెచ్జీలకు రుణాల పంపిణీ ఒక్కో ఎస్హెచ్జీకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. గతేడాది 110 శాతం రుణాలు మంజూరు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే.. రంగారెడ్డి జిల్లాలో కేవలం 1 శాతమే ఎన్పీఏ
జిల్లాలోనే కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనలో ప్రసిద్ధి మెట్టపంటల సాగు, విత్తనోత్పత్తిలో ప్రత్యేకత యాంత్రీకరణపై సంపూర్ణ అవగాహన శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆముదం, పొద్దు తిరుగుడు, వ�
షాబాద్, డిసెంబర్ 7: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కక్కులూర్, ముద్దెంగూడ, బొబ్బిలిగామ, కొమరబండ తదితర గ్రామాల్లో యాసంగిలో వర�
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి ఇంటింటికెళ్లి రెండు డోసులు తీసుకునేలా అవగాహన కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ జిల్లాలో అందుబాటులో సరిపడా వ్యాక్స�
ఉద్యోగ నోటిఫికేషన్లకు చురుగ్గా కసరత్తు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శాఖల వారీగా ఖాళీల సేకరణ కోచింగ్ సెంటర్ల బాటలో నిరుద్యోగులు ఆమనగల్లు, డిసెంబర్7: కొలువుల జాతరకు కసరత్తు ముమ్మర�
వచ్చే ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు ఉమ్మడి జిల్లాల వ్యవసాయాధికారులు గోపాల్, గీతారెడ్డి బొంరాస్పేట, డిసెంబర్ 7 : యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల�