కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ వీ.కే.సింగ్పంట మార్పిడిపై రైతులకు అవగాహనకడ్తాల్, డిసెంబర్ 4 : భూసార సంరక్షణతోనే సుస్థిరమైన అధిక దిగుబడులు సాధ్యమవుతాయని కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన
గ్రామంలో మౌలిక వసతుల కల్పనవైకుంఠధామం, డంపింగ్ యార్డు ఏర్పాటునిర్మాణంలో నూతనగ్రామ పంచాయతీ భవనంశంకర్పల్లి, డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో శేరిగూడ గ్రామ రూపురేఖ
రంగారెడ్డి, వికారాబాద్,మేడ్చల్ జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొనసాగిన విద్యాశాఖపూర్తి కావొచ్చిన విభజన ప్రక్రియమహబూబ్నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మ�
రాష్ట్రంలో 500 భవిత సెంటర్లలో50వేల మందికి ఫిజియోథెరపీరాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపరిగి, డిసెంబర్ 3 : ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారె
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలిగ్రామాల్లో అవగాహన కల్పించిన అధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 3 : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ కన్
కడ్తాల్, డిసెంబర్ 3 : పేదల సంక్షేమానికి ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి రూ.72 వేలు, సాయికుమ�
రూ.3.50 కోట్లతో పనులు జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిపెద్దేముల్, డిసెంబర్ 3 : మండలానికి రూ.3.50 కోట్ల జడ్పీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శుక్రవా�
Suspension | ట్రైనీ నర్స్ను లైంగిక వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణఖేడ్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నైబర్హుడ్ సెంటర్లతో చేయూత 2005 నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో సేవలు జిల్లాలోని మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కేశంపేటలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు ఇప్పటివరకు ఎదుగుదల లోపాలు, వైకల్యంగల 510 మందికి నయం వార�
కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సమాయత్తం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించేలా అవగాహన కొత్త వేరియెంట్ వైరస్ దృష్ట్యా స్పీడందుకున్న వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు 40,52,150 డోసుల వ్యా�
పరిగి, డిసెంబర్ 1 : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించార�