రంగారెడ్డి జిల్లాలో 39 కేంద్రాల ద్వారా సేకరణ డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో.. 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెం�
కొన్నేండ్ల నుంచి కూరగాయలు, ఆకుకూరల సాగు నేరుగా నగరంలోని మార్కెట్లలో విక్రయిస్తున్న రైతులు గ్రామంలో 250 ఎకరాల్లో ఆరుతడి పంటల సాగు మంచాల డిసెంబర్ 13 : మండల పరిధిలోని జాపాల గ్రామంలో కూరగాయలు, ఆకుకూరల సాగు చేస�
బంట్వారం, డిసెంబర్13 : మండల పరిధిలోని మాల సోమా రం వాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మాలసోమారం-బార్వాద్ గ్రామాల మధ్య దూ రం కేవలం మూడు కిలో మీటర్లు ఉంది. అయితే వ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 81 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తలకొండపల్లి, డిసెంబర్ 13 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్
మండలంలోనే ఆదర్శ గ్రామంగా రంగాపూర్ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 5 ఎకరాల విస్తీర్ణంలో వంద రకాల మొక్కలు మంచాల, డిసెంబర్ 13 : మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం ఆహ్ల�
శంషాబాద్ : అమ్మపల్లి దేవాలయ అభివృద్ధి పనులు చేయడానికి దేవాదాయశాఖ నుంచి అనుమతి లభించింది. అందుకు సంబంధించిన ఆర్దర్ కాపీని సోమవారం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు అందజేసినట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయక�
ఈ నెల 30లోగా అనుమతిలేని భవనాల గుర్తింపు.. కూల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు మున్సిపాలిటీల వారీగా వివరాలను సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 2 వేల వరకు అక్రమ నిర్మాణాలు అత్యధికంగా మణికొ�
దేవాలయాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న గ్రామం నందీశ్వర క్షేత్రంలో ఎనిమిదడుగుల నంది సిద్ధేశ్వరాలయంలో స్వయంభు శివలింగం విద్యార్థుల వికాసం కోసం జ్ఞానసరస్వతీ మందిరం వందేండ్ల చరిత్ర గల ఆలయాలు ఆ ఊరి సొ
అడుగడుగునా విజ్ఞాన చిత్రమాలిక పచ్చదనం…ఆహ్లాద వాతావరణానికి పెట్టింది పేరు ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 11 : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో నోముల పాఠశాలకు జిల్లాలోనే ప్రత్యేకత
అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఎమ్మెల్యే ఆనంద్ బంట్వారం, డిసెంబర్ 11 : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగా, అంకితభావంతో నిర్వహించాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ‘మీతో నేను’ కార�
రైతులకు అవగాహన కల్పించిన అధికారులు యాలాల, డిసెంబర్ 11 : యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఎంపీపీ బాలేశ్వర్గుప్తా రైతులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఆరుతడి పంటలపై రైతులకు ఏర్�
రూ. 35 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు కులకచర్ల, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని తిర్మలాపూర్ గ్రామం అభివృద్ధిపథంలో దూస�