షాద్నగర్, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబ�
Detonators exploded | ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరికి గాయాలైన సంఘటన మండలంలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ముగిసిన గడువు రంగారెడ్డి జిల్లాలో 19059, వికారాబాద్లో 18237 దరఖాస్తులు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20 వరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జనవరి 5న ఓటర�
వైద్యం అందిస్తారు.. శస్త్ర చికిత్స చేస్తారు నగరంలో పీపుల్ ఫర్ యానిమల్ ఎన్జీవో సేవ జీహెచ్ఎంసీతో కలిసి పలు కార్యక్రమాలు హయత్నగర్ రూరల్, నవంబర్ 30:ఇలా ఒకటేమిటీ.. నిత్యం ఎన్నో ఫోన్కాల్స్.. ప్రతి ఫోన్
గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ధారూరు, నవంబరు 30: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నా ణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించి కొనుగోలు చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ �
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నిర్వహణ హాజరుకానున్న పదివేలమంది నియోజకవర్గ ప్రజలు ముఖ్య అతిథులుగా మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి, ఎమ్మెల్సీ కవిత హోమానికి అ�
ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 30: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీల్లోని 14, 15వ ఆర్థిక సంఘం నిధు ల నుంచి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్
కడ్తాల్, నవంబర్ 30: సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, మైసిగండి మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్�
ఇప్పటికే మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు రంగారెడ్డి జిల్లాలో 940 సంఘాలు.. 10,031 మంది సభ్యులు పప్పు దినుసులు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం సంఘాల ద్వారానే సాగు, ఉత్పత్తుల విక్రయం.. దళారీ వ్�
ఎకరంన్నర పొలంలో వివిధ రకాల పంటల సాగుసంవత్సరానికి మూడు పంటలు తీస్తున్న రైతుక్యాబేజీ, టమాట, క్యారెట్,ఈత వనం సాగుఅన్ని పంటలకూ సేంద్రియ ఎరువే వాడకంతక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలుఆదర్శంగా నిలుస్తున్న యువ
పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ప్రజాప్రతినిధులుకడ్తాల్, నవంబర్ 29 : మండల కేంద్రంలోని ఏంబీఏ గార్డెన్స్లో సోమవారం అయ్యప్పస్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వామి చందర్నాయర్ ఆధ్వర్యంలో 18వ
కేంద్రం యాసంగి పంట కొనేవరకు వదిలేదు లేదుఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికొడంగల్, నవంబర్ 29 : అరవై ఏండ్ల పాలనలో రైతు సంక్షేమానికి పాటుపడని కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్రెడ్డి రాజకీయ మనుగడ కోసం బూటకపు, దొంగ ర�