మినీ ఇండియాగా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం వివిధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారుతున్న ప్రాంతం పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నఇరు ప్రాంతాల ప్రజలు కొత్తూరు రూరల్, డిసెంబర్ 8 : వివిధ సంస్క�
వేగవంతంగా ఎస్హెచ్జీలకు రుణాల పంపిణీ ఒక్కో ఎస్హెచ్జీకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. గతేడాది 110 శాతం రుణాలు మంజూరు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే.. రంగారెడ్డి జిల్లాలో కేవలం 1 శాతమే ఎన్పీఏ
జిల్లాలోనే కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనలో ప్రసిద్ధి మెట్టపంటల సాగు, విత్తనోత్పత్తిలో ప్రత్యేకత యాంత్రీకరణపై సంపూర్ణ అవగాహన శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆముదం, పొద్దు తిరుగుడు, వ�
షాబాద్, డిసెంబర్ 7: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కక్కులూర్, ముద్దెంగూడ, బొబ్బిలిగామ, కొమరబండ తదితర గ్రామాల్లో యాసంగిలో వర�
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి ఇంటింటికెళ్లి రెండు డోసులు తీసుకునేలా అవగాహన కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ జిల్లాలో అందుబాటులో సరిపడా వ్యాక్స�
ఉద్యోగ నోటిఫికేషన్లకు చురుగ్గా కసరత్తు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శాఖల వారీగా ఖాళీల సేకరణ కోచింగ్ సెంటర్ల బాటలో నిరుద్యోగులు ఆమనగల్లు, డిసెంబర్7: కొలువుల జాతరకు కసరత్తు ముమ్మర�
వచ్చే ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు ఉమ్మడి జిల్లాల వ్యవసాయాధికారులు గోపాల్, గీతారెడ్డి బొంరాస్పేట, డిసెంబర్ 7 : యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల�
తక్కువ మందితో శుభకార్యాలు మేలంటున్న అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తే అందరికీ శ్రేయస్కరమని సూచన కొత్త వేరియంట్తో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 6 : కరోనా తరువాత కల్యాణగడియ
ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, యాదయ్య… వివిధ మండలాల్లో అంబేద్కర్కు ఘన నివాళి షాద్నగర్టౌన్, డిసెంబర్ 6: మన దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారత దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ�
కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాల�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ప్రారంభం మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం కడ్తాల్, డిసెంబర్ 5 : సేవ�
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 5 : చలితో పల్లెలు వణుకుతున్నాయి. ఈ ఏడాది చలి తీవ్రత పెరగడంతో ప్రజలు రాత్రివేళలో బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతకు వ్యాధులు విజృంభించే అవక