గ్రామంలోని 80 శాతానికి పైగా రైతుల సాగుడిమాండ్ ఉండటంతో పెరిగిన సాగు విస్తీర్ణంతాండూరు రూరల్, నవంబర్ 27 : ఉల్లిగడ్డ సాగులో మండలంలోని మిట్టబాసుపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని 80 శాతానికి పైగా రైతు�
తుర్కయాంజాల్, నవంబర్ 27 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపాలిటీ పరిధి మునగనూర్ 1వ వార్డులోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల �
డీఎస్ఆర్ యాప్లో రోజువారీ పనుల నమోదు గ్రామాభివృద్ధిలో కార్యదర్శుల పాత్రే కీలకం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియ గ్రామాల్లో పనులపై ఎప్పటికప్పుడు సమాచారం : డీపీవో ఇబ్రహీంపట్నం, నవంబ�
ఎమ్మెల్సీలుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమయ్కుమార్.. ధ్రువీకరణ పత్రాల అందజేత ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి కే�
డీసీఎంఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా కేంద్రాలు రైతులకు కలిసి వస్తున్న రవాణా ఖర్చులు 30 రోజుల్లో ఖాతాల్లో ధాన్యం డబ్బులు బషీరాబాద్, నవంబర్ 26: తెలంగాణ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక రైతులకు పంట పెట్టుబడి సాయం
నింగినంటిన ధరలు సామాన్యులకు భారంగా మారిన వైనం రూ.వంద దాటిన కిలో టమాట కూరగాయల పంటల సాగుకురంగారెడ్డి జిల్లా పెట్టింది పేరు ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 : రంగారెడ్డి జిల్లా కూరగాయల పంటల సాగుకు పెట్టింది పేరు. నగర�
గుంతలో పడి వ్యక్తి మృతి | జిల్లాలోని కేశంపేట మండలం దేవునిగుడి తండా పంచాయతీలో వాటర్మెన్గా పనిచేస్తున్న రాత్లావత్ గోపాల్ (53) అనే వ్యక్తి నీటి గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
వైద్యాధికారులకు అదనపు కలెక్టర్ తిరుపతిరావు సూచన షాద్నగర్, నవంబర్ 25 : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు జిల్లా వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. గ�
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, నవంబర్ 25 : బాల కార్మిక, వెట్టిచాకిరి వ్యవస్థలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి �
మంచుతో కమ్ముకుపోయిన గ్రామాలు ఉదయం 9గంటల వరకు కనిపించని దారులు బయటకు రాని జనం పొగమంచులో సూర్యుడి లేలేత కిరణాలు షాద్నగర్టౌన్, నవంబర్ 25 : షాద్నగర్ పట్టణాన్ని గురువారం ఉదయం 8గంటల వరకు పొగమంచు కమ్మేసింద�
ఏండ్ల నుంచి కూరగాయలు, ఆకుకూరల సాగు నగరంలోని పలు మార్కెట్లకు ఉత్పత్తుల తరలింపు ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డిజిల్లాలోని తుర్కగూడ రైతులు ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 25 : ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఊరు ఊరంతా ఒ�
ఇప్పుడు ప్రతి నెలా.. వినూత్నంగా ఆలోచిస్తున్ననేటి తల్లిదండ్రులు సరికొత్త థీమ్లతో పిల్లల జన్మదిన వేడుకలు పుట్టిన ఏడాది వరకు సంబురంగా నిర్వహణ హయత్నగర్ రూరల్, నవంబర్ 25 (కూకుట్లపల్లి రాకేశ్) : బర్త్ డే �
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు నామినేషన్లు పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం కానున్న ఎన్నిక శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్న