ఈ నెల 29 నుంచి జిల్లాలో వ్యాసెక్టమీ పక్షోత్సవాలు.. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ఇబ్రహీంపట్నం, నవంబర్ 24 : కుటుంబ సంక్షేమంలో భార్యాభర్తలిద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది. స్త్రీలకు చేయూతనందించేందు
ఊపందుకున్న ఉన్ని దుస్తుల కొనుగోళ్లు ఉమ్మడి రంగారెడ్డిలో వెలసిన విక్రయ కేంద్రాలు చిన్న పిల్లల నుంచి పెద్దల దాక.. మార్కెట్లో ఆకట్టుకునే డిజైన్లలో స్వెటర్లు చలి నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు ఇబ్రహీంపట్
మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్,శంషాబాద్ మార్కెట్లలో విక్రయాలు రంగారెడ్డిజిల్లాలో 5,700 ఎకరాల్లో టమాటా సాగు ఎకరాకు రూ.60వేల ఖర్చు, రూ.4లక్షల వరకు ఆదాయం అనుకూలమైన ధర ఉండడంతో �
పలువురు విద్యార్థులకు గాయాలు ఉస్మానియా దవాఖానకు తరలింపు బాధితులను పరామర్శించిన మంత్రి సబితారెడ్డి విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా వైద్యం అందిస్తుందని ప్రకటన కులకచర్ల, నవంబర్ 22 : ఆటో బోల్తాపడి ఆరుగ�
ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 22: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం డ�
షాబాద్, నవంబర్ 22: రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్రెడ్డిని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కలిశారు. సోమవారం కలెక్టరేట్లో ఎమ్మెల్సీగా నామినేష�
పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు అవకాశం అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లను అందజేసిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్న్ల దాఖలు చేసిన మహేందర్రెడ్డి నేడు మరో సెట్ న�
వికారాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 154 ఉప కేంద్రాలుమొదటి విడుతగా 56 పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయంఒక్కో పల్లె దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్,స్టాఫ్ నర్సుకాంట్రాక్ట్ పద్ధతిన నియామకా�
ఆమనగల్లులో భవన నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరుహర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, పాఠకులుఆమనగల్లు, నవంబర్ 21 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని గ్రంథాలయాలకు మహర్దశ రానునున్నది. ఆయా మండలాల్లో ఉన్న గ్ర�
మంచాల నవంబర్ 21 : హరితహారంతో పల్లెలు, ప్రభుత్వ పాఠశాలలు పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, రోడ్లకిరువైపులా ప్రభుత్వ పాఠశాలలో విరివిగా పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షింస్తుడ
రైతుల అభ్యున్నతికి మేలుపంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహననూతన వ్యవసాయ విధానాలపై సమాచారంజిల్లాలో పూర్తి అయిన 97 రైతు వేదికలుఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షలు వికారాబాద్, నవంబర్ 20 : రైతులు ఆర్థికం�
ఔటర్ చుట్టూ రైల్వే లైన్ప్రధాన రహదారి, సర్వీస్రోడ్డు మధ్య రైలుమార్గంఎంఎంటీఎస్తరహాలో సేవలుప్రభుత్వం ద్వారా రైల్వేశాఖను కోరనున్న హెచ్ఎండీఏనగర స్టేషన్లపై తగ్గనున్న ట్రాఫిక్ ఒత్తిడిభవిష్యత్ రాక�
కొడంగల్, నవంబర్ 20 : కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరారు. శనివారం హైదరాబాద్లోని ప