నాడు కుగ్రామం.. నేడు వాణిజ్య కేంద్రం మాల్గా అవతరించిన పెర్కోనిబావి రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దు పుంజుకుంటున్న రియల్ఎస్టేట్ పశువుల సంతకు పెట్టింది పేరు మంగళవారం జోరుగా క్రయవిక్రయాలు నిత్యా�
జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ రంగారెడ్డి జిల్లాకు రూ. 10.81 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.9.41 కోట్లు విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర స�
దరఖాస్తు చేసుకోకుండానే నిషేధిత జాబితా నుంచి తొలగింపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలో వేగవంతం ఇప్పటివరకు జిల్లాలోని11 మండలాల్లో పట్టా భూములు తొలగింపు షాద్నగర్ రెవెన్యూ డివిజన్లోని అన్ని �
పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్రంగారెడ్డి జిల్లాలో పలు ఫారెస్టుల్లో మొక్కల పరిశీలనషాబాద్, డిసెంబర్ 4 : ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులతో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని పీసీసీఎఫ్�
కడ్తాల్, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య రాష్ర్టానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మాజీ సీఎం మృ తికి సంతాపంగా శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్ర
కేంద్రం నిరాకరిస్తున్నా.. ధాన్యం కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంకొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిబొంరాస్పేట, డిసెంబరు 4 : రైతుల మేలు కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను �
కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ వీ.కే.సింగ్పంట మార్పిడిపై రైతులకు అవగాహనకడ్తాల్, డిసెంబర్ 4 : భూసార సంరక్షణతోనే సుస్థిరమైన అధిక దిగుబడులు సాధ్యమవుతాయని కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన
గ్రామంలో మౌలిక వసతుల కల్పనవైకుంఠధామం, డంపింగ్ యార్డు ఏర్పాటునిర్మాణంలో నూతనగ్రామ పంచాయతీ భవనంశంకర్పల్లి, డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో శేరిగూడ గ్రామ రూపురేఖ
రంగారెడ్డి, వికారాబాద్,మేడ్చల్ జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొనసాగిన విద్యాశాఖపూర్తి కావొచ్చిన విభజన ప్రక్రియమహబూబ్నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మ�
రాష్ట్రంలో 500 భవిత సెంటర్లలో50వేల మందికి ఫిజియోథెరపీరాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపరిగి, డిసెంబర్ 3 : ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారె