వరిసాగుతో తప్పని ఇక్కట్లు యాంత్రీకరణపై ఆధారపడ్డ రైతులు కష్టాల్లోకి నెట్టేస్తున్న డీజిల్ ధరలు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అద్దె భారం ప్రత్యామ్నాయ పంటలే మేలంటున్న వ్యవసాయ నిపుణులు ఇబ్రహీంపట్నం, నవంబర్
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 599 నర్సరీలు అటవీ శాఖ పరిధిలో ప్రారంభమైన మొక్కల పెంపకం గ్రామపంచాయతీల్లో ఈ నెలాఖరు వరకు.. నాలుగు మున్సిపాలిటీల్లో 3,22,000 మొక్కలు.. రూ.7.68కోట్లు పైగా ఖర్చు మొక్కల పెంపకానికి ఏర్పాట్ల
ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే ‘శుభోదయం’ షాబాద్, నవంబర్ 16 : ప్రభుత్వ నిధులతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షా�
మర్పల్లి, నవంబర్16: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీడీవో వెంకటరాములు పేర్కొన్నారు. మంగళవారం చైల్డ్లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన ముఖ్య అ
హరితమయంగా రావులపల్లె ఆహ్లాదకరంగా స్వాగత ద్వారాలు ఏపుగా పెరిగిన మొక్కలు ఆకుపచ్చగా గ్రామ పరిసరాలు మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేవెళ్ల రూరల్, నవంబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలం
కొత్త ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు మరో అవకాశం ఆన్లైన్ (గరుడ యాప్), ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జనవరి 5న ఓటరు తుది జాబితా 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటు నమోద�
ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మొదటి రోజు నామినేషన్లు నిల్ ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ డిసెంబర్ 10న ఎన్నికలు రంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి అమయ్కుమార్
Crime news | ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగింది.
మహేశ్వరం, నవంబర్ 14: గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను పటిష్టపరిచేందుకు నూతన పంచాయత�
ప్రతి ఇంటికి భగీరథ నీటి సరఫరా అంతర్గత మురుగుకాలువల నిర్మాణం ప్రతి రోజూ చెత్త సేకరణ వీధివీధికీ విద్యుత్ దీపాల అందాలు రూ. 60లక్షలతో ప్రగతి పనులు కొందుర్గు, నవంబర్ 14 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రా�
షాద్నగర్ టౌన్, నవంబర్ 14: జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఆదివారం షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వినాయక గంజ్లోని గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అ
తుర్కయాంజాల్, నవంబర్ 14: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. పౌర సరఫరాల సంస్థ సహకారంతో జిల్లా మార్కెటి�
పారిశుధ్యంలో ఉమ్మడి జిల్లాకు అవార్డుల పంట ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో వికారాబాద్ ప్లస్లో తాండూరు, కొడంగల్ తోపాటు రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు అవార్డులు ప్రకటించిన కేంద్రం.. నవం�