మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్లు ఒక్క కాల్.. క్షణాల్లో చెంతకు అందుబాటులో అన్ని వసతులు క్షతగాత్రులు, గర్భిణులకు వరం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువ
సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు భక్తులతో కిక్కిరిసిన కొలనులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాల్లో నివాసమున్న ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహిం�
పల్లె ప్రగతితో మారిన బుగ్గోనిగూడ గ్రామ రూపురేఖలు రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు మౌలిక వసతుల కల్పనలో ముందంజ నందిగామ, నవంబర్ 9 : రా�
ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ పరిగి, నవంబర్ 9: వికారాబాద్ జిల్లాలో 59 మద్యం ష�
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆరు నెలల నుంచే పంట దిగుబడి ప్రారంభం డిప్ పద్ధతిలో బొప్పాయి తోటలను సాగు చేస్తున్న మండలవాసులు యాచారం, నవంబర్ 9: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు బొప్పాయి తోటల సాగుపై దృష�
నిప్పుపెడితే భూమి సారాన్ని కోల్పోతుంది దిగుబడీ తగ్గుతుంది ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది పొలాన్ని కలియ దున్నితేనే పంటకు మేలు ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 9: గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవా�
మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్ రెండు స్థానాలకు జరుగనున్న ఎన్నికలు మొత్తం ఓటర్లు 1303 ఈ నెల 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు డిసెంబర్ 10న
ఉమ్మడి జిల్లాలో మెజార్టీ నేలలు ఎర్ర, నల్లరేగడిలే..రంగారెడ్డి జిల్లాలో 55 శాతం ఎర్ర భూములు.. వికారాబాద్ జిల్లాలో 51.5 శాతం నల్లరేగడి..నూనె, పప్పు దినుసుల పంటలకు అనుకూలంరంగారెడ్డి, నవంబర్ 8, (నమస్తే తెలంగాణ): యాస�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షధాన్యం కొనుగోలులో ద్వంద్వ వైఖరిరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిఆమనగల్లులో పలు అభివృద్ధి పనులు ప్రారంభంఆమనగల్లు, న�
పరిగి, నవంబర్ 8 : పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వికారాబాద్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. అటవీ భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అందించేందుకు సోమవారం నుంచి గ్రామ కమిటీ�
ధారూరు, నవంబర్ 8: గతంలో అటవీ ప్రాంతంలో చెట్ల ను తొలగించి పంటసాగు చేసుకుంటున్న ఎస్టీ రైతుల పోడు భూముల పరిష్కారానికి గ్రామ సభ నిర్వహించి నట్టు ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి తెలిపారు. సోమవా రం ధారూరు మండల పరిధి�