తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19: సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పా ఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షణీయమని ప్రభుత్�
మాదాపూర్, నవంబర్ 19: సీఎం కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడు లు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్, సోలార్ సంస్థల
అన్నా చెల్లెళ్లు మృతి | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కిందపడి అన్నా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, �
మద్యం దుకాణాల కోసం పోటెత్తిన దరఖాస్తులు రంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే4వేలకు పైగా.. ఎక్పైజ్శాఖకు భారీగా ఆదాయం రేపు లక్కీడ్రా ద్వారా షాపుల కేటాయింపు రంగారెడ్డి, నవంబర్ 18, (నమస్తే తెలంగాణ): జిల్లాల�
రైతుల పక్షాన మహాధర్నాకు తరలిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ శ్రేణులతో దద్దరిల్లిన ధర్నా చౌక్ పెద్ద ఎత్తున నినాదాలు.. ప్లకార్డుల ప్రదర్శన తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వాల�
‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు పూర్తయిన వైకుంఠధామం ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పచ్చదనంతో కళకళలాడుతున్న ఊరు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం చేవెళ్ల రూరల్, నవంబర్ 17 : ప్
వరిసాగుతో తప్పని ఇక్కట్లు యాంత్రీకరణపై ఆధారపడ్డ రైతులు కష్టాల్లోకి నెట్టేస్తున్న డీజిల్ ధరలు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అద్దె భారం ప్రత్యామ్నాయ పంటలే మేలంటున్న వ్యవసాయ నిపుణులు ఇబ్రహీంపట్నం, నవంబర్
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 599 నర్సరీలు అటవీ శాఖ పరిధిలో ప్రారంభమైన మొక్కల పెంపకం గ్రామపంచాయతీల్లో ఈ నెలాఖరు వరకు.. నాలుగు మున్సిపాలిటీల్లో 3,22,000 మొక్కలు.. రూ.7.68కోట్లు పైగా ఖర్చు మొక్కల పెంపకానికి ఏర్పాట్ల
ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే ‘శుభోదయం’ షాబాద్, నవంబర్ 16 : ప్రభుత్వ నిధులతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షా�
మర్పల్లి, నవంబర్16: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీడీవో వెంకటరాములు పేర్కొన్నారు. మంగళవారం చైల్డ్లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన ముఖ్య అ
హరితమయంగా రావులపల్లె ఆహ్లాదకరంగా స్వాగత ద్వారాలు ఏపుగా పెరిగిన మొక్కలు ఆకుపచ్చగా గ్రామ పరిసరాలు మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేవెళ్ల రూరల్, నవంబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలం