అభివృద్ధిలో దూసుకుపోతున్న కంకణాలపల్లి ప్రతి కాలనీలో సీసీ రోడ్డు.. ఇంటింటికీ తాగునీరు ఊరంతా పచ్చని మొక్కలతో ఆహ్లాదభరితం అందుబాటులోకి వైకుంఠధామం పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు కోట్పల్లి, నవంబర్
ప్రైవేట్ స్కూల్స్ వదిలి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులువికారాబాద్ జిల్లాలో 21,685 మంది చేరికప్రైవేటు నుంచి వచ్చిన వారు 6,466 మంది స్టూడెంట్స్.. పరిగి, నవంబర్ 3 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్�
జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాలపై సర్వేవ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు కౌన్సిలింగ్మరో పది రోజుల్లో పూర్తయ్యేలా చర్యలుజిల్లాలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ 107, సెకండ్ డోస్ 59 శాత
షాద్నగర్, నవంబర్ 3 : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదార
షాద్నగర్, నవంబర్ 3 : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుం
ధన త్రయోదశి సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. త్రయోదశి రోజు బంగారం, వెండితో పాటు ఏవైనా వంట సామగ్రి కొనుగోలు చేస్తే శుభప్రదమని నమ్మకం. అనాదిగా కొత్త వస్తువులు కొ
బషీరాబాద్, నవంబర్ 2 : పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ కట్టు బడి ఉందని, గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయండి గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు నెల రోజుల్లో అవగాహన కార్యక్రమాలు ఈ నెల 8 నుంచి అటవీ భూముల హక్కుల కోసం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర విద్యాశాఖ మంత�
అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండ ప్రభుత్వమే ఏటా రూ.3487 ప్రీమియం చెల్లింపు నామినీ ఖాతాలో 15రోజుల్లో బీమా డబ్బులు జమ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1267 మంది రైతులు మృతి ఇప్పటివరకు 1183 కుటుంబీకులకు ర�
చేవెళ్లటౌన్, నవంబర్ 1 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి సర్కార్ అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. తద్వ�
-ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు, అక్టోబర్ 31 : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు ఎన్ని కొర్రీలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం �
షాద్నగర్, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలో పటేల్ రోడ్డులో ఉన్న ఆ
అభివృద్ధిలో దూసుకెళ్తున్న పగిడ్యాల్ గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగుకాల్వల నిర్మాణం అందుబాటులోకి వ�
సర్కారు సాయంతో సొంత పొలాల్లోనే కల్లాల నిర్మాణం ఇదివరకు రోడ్ల వెంట ధాన్యం కుప్పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు కల్లాల నిర్మాణంతో శ్రమ తగ్గింది.. సమయం ఆదా అవుతున్నది.. రంగారెడ్డి జిల్లాలో నూర్పిడి కల్ల