కొత్త ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు మరో అవకాశం ఆన్లైన్ (గరుడ యాప్), ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జనవరి 5న ఓటరు తుది జాబితా 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటు నమోద�
ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మొదటి రోజు నామినేషన్లు నిల్ ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ డిసెంబర్ 10న ఎన్నికలు రంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి అమయ్కుమార్
Crime news | ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగింది.
మహేశ్వరం, నవంబర్ 14: గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను పటిష్టపరిచేందుకు నూతన పంచాయత�
ప్రతి ఇంటికి భగీరథ నీటి సరఫరా అంతర్గత మురుగుకాలువల నిర్మాణం ప్రతి రోజూ చెత్త సేకరణ వీధివీధికీ విద్యుత్ దీపాల అందాలు రూ. 60లక్షలతో ప్రగతి పనులు కొందుర్గు, నవంబర్ 14 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రా�
షాద్నగర్ టౌన్, నవంబర్ 14: జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఆదివారం షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వినాయక గంజ్లోని గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అ
తుర్కయాంజాల్, నవంబర్ 14: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. పౌర సరఫరాల సంస్థ సహకారంతో జిల్లా మార్కెటి�
పారిశుధ్యంలో ఉమ్మడి జిల్లాకు అవార్డుల పంట ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో వికారాబాద్ ప్లస్లో తాండూరు, కొడంగల్ తోపాటు రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు అవార్డులు ప్రకటించిన కేంద్రం.. నవం�
నాణ్యతకు, రుచికి పెట్టింది పేరు తాండూరు కందిపప్పుఇప్పటికే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జారీప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతిజీఐ ఐడెంటిఫికేషన్ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతాండూరు, నవంబర్ 13 : కందిప�
వరికి సరైన ప్రత్యామ్నాయం పల్లికాయ సాగుమార్కెట్లో పల్లి నూనెకు మంచి డిమాండ్ఆ దిశగా ముందుకు సాగాలని రైతులకు వ్యవసాయ నిపుణుల సూచనపల్లి సాగుకు జిల్లా భూములు అనుకూలంఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 13 : నూనెగి�
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుజిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతోమంత్రి వీడియోకాన్ఫరెన్స్పరిగి, నవంబర్ 13 : పేదలకు సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ
యాచారం, నవంబర్13 : జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో సత్తా చాటి రాష్ర్టానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో జిల్లా ఫ్లోర్�
రంగారెడ్డి, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం వైఖరికి నిరసనగా గులాబీ దళం కదిలివచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పె�