ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇబ్రహీంపట్నంలో భారీ ధర్నా ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నాఇబ్రహీంపట్నం, నవంబర్ 12 : క�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్, నవంబర్ 11: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శు భోదయం కార్యక్రమంలో భాగం గా జడ్పీటీసీ అవి�
కొత్తూరు మండలంలోని 2.16 లక్షల మొక్కలు నందిగామ మండలంలో 3.24 లక్షల మొక్కల పెంపకానికి చురుగ్గా ఏర్పాట్లు కొత్తూరు, నవంబర్ 11 : అడవులను 33 శాతానికి పెంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో తెలంగాణకు హ�
పారిశుధ్యంలో సత్తా చాటిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఢిల్లీస్థాయిలో జరిపిన సర్వేలో ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : మున్సిపాలిటీల ప్రత్యేకాభివృద్ధికి ప్రభుత్వం �
కూరగాయల సాగుకు జిల్లా అనుకూలం జిల్లాలో 60 శాతం మేర టమాట పంట సాగు క్యారెట్, క్యాలిఫ్లవర్, ఆకుకూరలను సాగు చేస్తున్న రైతులు రోజుకు 395 మెట్రిక్ టన్నుల కూరగాయలను తరలిస్తున్న జిల్లా రైతాంగం కూరగాయల హబ్గా రంగ
కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో ధర్నా రైతు నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ తపన నిరసన జ్వాల హస్తినకు తాకాలి రైతులకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ ఊరుకోదు రాష్ట్ర వి
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 10 : అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెం�
ప్రీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ తక్కువ పెట్టుబడితో చిరుధాన్యాల సాగు.. అధిక దిగుబడి మార్కెట్లోనూ మంచి డిమాండ్ అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు పత్యామ్నాయ పంటల సాగు పెంప�
మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్లు ఒక్క కాల్.. క్షణాల్లో చెంతకు అందుబాటులో అన్ని వసతులు క్షతగాత్రులు, గర్భిణులకు వరం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువ
సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు భక్తులతో కిక్కిరిసిన కొలనులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాల్లో నివాసమున్న ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహిం�
పల్లె ప్రగతితో మారిన బుగ్గోనిగూడ గ్రామ రూపురేఖలు రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు మౌలిక వసతుల కల్పనలో ముందంజ నందిగామ, నవంబర్ 9 : రా�
ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ పరిగి, నవంబర్ 9: వికారాబాద్ జిల్లాలో 59 మద్యం ష�
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆరు నెలల నుంచే పంట దిగుబడి ప్రారంభం డిప్ పద్ధతిలో బొప్పాయి తోటలను సాగు చేస్తున్న మండలవాసులు యాచారం, నవంబర్ 9: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు బొప్పాయి తోటల సాగుపై దృష�