రేపటిలోగా పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేసేందుకు చర్యలు జిల్లాలో 98 శాతం దరఖాస్తుల పరిష్కారం మొదటి స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఎప్పటికప్పుడు మ్యుటేషన్స్, సక్సేషన్స్కు కలెక్టర్ ఆమోదం జిల్లావ�
మోమిన్కలాన్ జడ్పీహెచ్ఎస్లో 1075పైగా మొక్కల పెంపకం సంరక్షిస్తున్న టీచర్లు, విద్యార్థులు గత నాలుగేండ్లుగా హరితహారంలో … ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్న మొక్కలు ధారూరు, అక్టోబర్26: రాష్ట్ర ప్రభుత్వం �
షాబాద్/మొయినాబాద్, అక్టోబర్ 26: ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ ఈసీ వాగుకత్వ వద్ద సోమవారం ఈత కోసం వెళ్లి నీటమునిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ అమలు షాబాద్/కొడంగల్, అక్టోబర్ 25 : కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు సజావ�
రంగారెడ్డిజిల్లాలో ఒక ఆనంద నిలయం, 33 హాస్టళ్లు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్కార్ ఆదేశాలు షాబాద్, అక్టోబర్ 23 :షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పు
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు గడిచిన రెండేండ్లలో రూ.5కోట్ల అభివృద్ధి నిత్యం డంపింగ్యార్డుకు చెత్త తరలింపు రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు కంటికి రెప్పలా మొక్కల సంరక్షణ పల్లె ప్రకృతి వనం, వైకు�
నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం రంగారెడ్డి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం కా
కొహెడ పండ్ల మార్కెట్ రోడ్డు విస్తరణకు మార్గం సుగమం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తుర్కయాంజాల్, అక్టోబర్22: కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే మంచిరెడ్డి క�
27న నియోజకవర్గస్థాయి సమావేశం మండలాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు మంచాల అక్టోబర్ 22 : విజయగర్జన సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కుటుంబ సభ్యులపై ఉందని పార్టీ మండలాధ్యక్షుడు
వైట్గోల్డ్లో వడివడిగా సాగుతున్న టెక్స్టైల్పార్కుల నిర్మాణ పనులు ప్రారంభమైన దివ్యటెక్స్టైల్.. త్వరలో మరో నాలుగు.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకొస్తున్న వ్యాపారులు స్థానికంగా మెరుగుపడుతున్న ఉపాధ�
ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 21 : పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పిద్దామని ఏసీపీ బాలకృష్ణరెడ్డి అన్నారు. రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, గాయకుడు వ�