వరంగల్ నీట్ డైరెక్టర్ రమణారావు పర్యావరణ అవగాహన సదస్సులో పాల్గొన్న డైరెక్టర్లు, విద్యార్థులు కడ్తాల్, నవంబర్ 6 : వాతావరణంలో వస్తున్న మార్పులను అరికట్టడానికి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని వరంగల్ న
ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి షాబాద్, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ నేతృ�
లక్షా 70వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారుల అంచనాఅవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్, నవంబర్ 6 : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం దే�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 2339 చెరువులు 2 వేల చెరువులకు డిజిటల్ సర్వేతోపాటు గుర్తింపు పూర్తి కొనసాగుతున్న చెరువుల సర్వే ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు ఇప్పటికే చెరువుల�
కందుకూరు : ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడ గ్రామానికి చెందిన నీలం రాములు కుటుంబాన్ని మంత్ర�
ఈనెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ నెలరోజులపాటు పరిశీలన ప్రక్రియ గ్రామసభలు నిర్వహించి అర్హులను తేల్చనున్న జిల్లా యంత్రాంగం గ్రామ, డివిజన్ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు కమిటీల్లో స్థానిక రైతుల�
కడ్తాల్, నవంబర్ 5 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులత�
ప్రతిరోజూ డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు కులకచర్ల, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసు�
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 5 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం మండల పరిధిల
అభివృద్ధిలో దూసుకుపోతున్న కంకణాలపల్లి ప్రతి కాలనీలో సీసీ రోడ్డు.. ఇంటింటికీ తాగునీరు ఊరంతా పచ్చని మొక్కలతో ఆహ్లాదభరితం అందుబాటులోకి వైకుంఠధామం పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు కోట్పల్లి, నవంబర్
ప్రైవేట్ స్కూల్స్ వదిలి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులువికారాబాద్ జిల్లాలో 21,685 మంది చేరికప్రైవేటు నుంచి వచ్చిన వారు 6,466 మంది స్టూడెంట్స్.. పరిగి, నవంబర్ 3 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్�
జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాలపై సర్వేవ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు కౌన్సిలింగ్మరో పది రోజుల్లో పూర్తయ్యేలా చర్యలుజిల్లాలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ 107, సెకండ్ డోస్ 59 శాత
షాద్నగర్, నవంబర్ 3 : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదార
షాద్నగర్, నవంబర్ 3 : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుం