హరిత శోభను సంతరించుకున్న గ్రామం సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్యార్డు, రైతు వేదిక భవన నిర్మాణం పూర్తి ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా శంకర్పల్లి, అక్టోబర్ 18: పల్లె ప్రగతి కార్యక్రమంతో మోకిల గ్రామం అ�
Crime news | సిమెంట్ లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.
గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచన జిల్లాలోని కొన్ని మండలాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17: యాసంగ�
హరిత హారంతో లింగారెడ్డిగూడకు కొత్తందం పచ్చని తోరణాలుగా, ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదంగా ప్రకృతి వనం షాద్నగర్, అక్టోబర్17: నాడు కంప చెట్లు, చెత్త కుప్పలతో అందవికారంగా ఉన్న పల్లెలు నేడు పచ్చదనంతో కళకళలా�
రంగారెడ్డి జిల్లాలో ఎస్హెచ్జీ సభ్యులు 3,313 మంది వ్యాపారులుగా మారిన 2,544 మంది ఇప్పటివరకు రూ.24.36 కోట్ల రుణాలు మంజూరు నెలాఖరులోగా 769 సభ్యులకూ రుణాలు ఆర్థికంగా బలోపేతం చేయడం, సుస్థిర ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్ ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్ ప్రారంభం మొదలైన పండ్ల క్రయ, విక్రయాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ద�
సంబురంగా దసరా వేడుకలు ముగిసిన దేవీ నవరాత్రులు చేవెళ్ల టౌన్, అక్టోబర్16: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగను శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో ప్రజలు వైభవంగా జరుపుకొన్నార�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన ‘సద్దుల’ సంబురాలు.. ఆట పాటలతో మార్మోగిన ప్రధాన కూడళ్లు, వీధులు.. ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి చేసిన ఉద్యోగినులు.. సంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు .. చెరువు�
రూ.23.93 లక్షలను దోచేసిన వీవోఏ తీర్మానాలు లేకుండానే ఎనిమిదేండ్లుగా ఆర్థిక లావాదేవీలు శంషాబాద్ మండలం యన్నగూడలోని పది సంఘాల సభ్యులను నమ్మించి అవకతవకలకు పాల్పడిన వీవోఏ మహేందర్ నెలరోజుల క్రితం వెలుగులోకి �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజేతలకు బహుమతుల ప్రదానం శంకర్పల్లి, అక్టోబర్ 13 : ఇంద్రారెడ్డి మృతిచెంది 21 సంవత్సరాలు అవుతున్నా ఆయనను స్మరించుకుంటూ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర విద్యాశాఖ మ�
అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహ�