చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్న పరిసరాలు పచ్చని చెట్లు, అందమైన కొండలు పాండవులు గుట్టపై నిద్రించారని కథనం.. ఏ కాలంలోనైనా నిండుగా ఉండే నీటి కుంట రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకులు వేంకటేశ్వర గుట్ట ప్రా�
ఆరుట్లలోని 280 మంది ప్రభుత్వ ఉద్యోగులకు 136 మంది స్కూల్ టీచర్లే మిగతావారు జిల్లా స్థాయి అధికారుల వరకూ.. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదువుతూ ఉన్నత శిఖరాలకు.. మంచాల, అక్టోబర్ 30 : పట్టుదలతో చదువుతున్న ఆ ఊరి విద
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల హాజరు శాతం రంగారెడ్డి జిల్లాలో 73.03% స్కూళ్లలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు తల్లిదండ్రుల్లో భరోసా.. పిల్లలను పంపించేందుకు ఆసక్తి ప్రభుత్వ వసతిగృహాలకు చే�
మొక్కల పెంపకంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రత్యేక దృష్టి పచ్చనివనంలా బాలికల పాఠశాల చల్లదనంతోపాటు ఆహ్లాదకరంగా స్కూల్ ఆవరణ నాడు మొక్కలు.. నేడు మానులైన వేళ కులకచర్ల, అక్టోబర్ 29 : హరిత పాఠశాలలా కులకచర్ల బా�
విజయగర్జనకు భారీగా తరలిరావాలి గ్రామాల్లో ప్రజలకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేవెళ్లలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం
ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్దే.. పార్టీ కంచుకోటగా ఉమ్మడి జిల్లా అందరూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే..! పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే మద్దతు.. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రభంజనం షురూ
జిల్లాలో 6,375 సంఘాలకు రూ.274 కోట్ల రుణాలు రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా రంగారెడ్డిజిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో రుణ విస్తరణ కా�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మార్కెట్పై తీవ్ర ప్రభావం భారీగా పెరిగిన నిత్యావసర ధరలు గ్యాస్ సిలిండర్ ధర పెంపులో రికార్డు సృష్టిస్తున్న కేంద్రం గ్యాస్ ధర రూ. 952, లీటర్ పెట్రోల్ రూ.113, డీజిల్ రూ. 106.. అదే
ramnటీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతు బంధుతో అన్నదాతకు భరోసా సభకు ఒక్కో గ్రామం నుంచి ఒక్కో బస్సులో తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఉమ్మడి జిల్లాలో సంద�
మంత్రి కేటీఆర్ హామీతో పరిశ్రమల హబ్గా రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ హయాంలో భారీ పరిశ్రమల ఏర్పాటు చందనవెళ్లిలో టెక్స్టైల్స్, కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ సీతారాంపూర్లో ఎలక్ట్రికల్ కార్ల పరిశ�
రేపటిలోగా పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేసేందుకు చర్యలు జిల్లాలో 98 శాతం దరఖాస్తుల పరిష్కారం మొదటి స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఎప్పటికప్పుడు మ్యుటేషన్స్, సక్సేషన్స్కు కలెక్టర్ ఆమోదం జిల్లావ�
మోమిన్కలాన్ జడ్పీహెచ్ఎస్లో 1075పైగా మొక్కల పెంపకం సంరక్షిస్తున్న టీచర్లు, విద్యార్థులు గత నాలుగేండ్లుగా హరితహారంలో … ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్న మొక్కలు ధారూరు, అక్టోబర్26: రాష్ట్ర ప్రభుత్వం �
షాబాద్/మొయినాబాద్, అక్టోబర్ 26: ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ ఈసీ వాగుకత్వ వద్ద సోమవారం ఈత కోసం వెళ్లి నీటమునిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు