సత్ఫలితాలిస్తున్న హరితహారం ఉమ్మడి జిల్లాలో పెరిగిన గ్రీనరీ గతంలో కంటే 4 శాతం అడవుల పెరుగుదల రంగారెడ్డి జిల్లాలో 62 లక్షల మొక్కలు నాటగా, వికారాబాద్ జిల్లాలో 2.5కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతంలో 6,79,847 మొక్కలు ఈసార�
వరి సాగు తగ్గించాలని అధికారుల సూచనఇతర పంటలపై రైతులకు అవగాహనకల్పించే దిశగా అడుగులువికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం70,554 ఎకరాల్లో వరి సాగుయాసంగిలో 15,477 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యేలా చర్యలుపప్పుదినుసులు, కూరగా
ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలుఉత్సాహంగా ఆడిపాడిన ఆడపడుచులునమస్తే తెలంగాణ నెట్వర్క్;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం పల్లెపల్లెనా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగ�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరుప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు..100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లుయాలాల, అక్టోబర్6: పల్లెప్రగతి కార్యక్రమంతో ముద్�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందిగామ, అక్టోబర్ 6 : ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో �
బొంరాస్పేట, అక్టోబరు 5 : అమలులో ఉన్న చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సంధ్యా రాణి అన్నారు. మంగళవారం మండలంలోని తుంకిమెట్లలో న్యాయ సే�
పల్లెల్లో పచ్చని ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్న వైనం పల్లెవాసులకు అందుతున్న స్వచ్ఛమైన వాతావరణం రంగారెడ్డి జిల్లాలో 558 పంచాయతీలతో పాటు 307 అనుబంధ గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో 566 గ్రామాల్లో ప్రకృత�
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ మంచాల అక్టోబర్ 4 : మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామ సమీపంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం సోమవారం నెలకొన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ఘాట్ గ్రా�
రంగారెడ్డి జిల్లాలో జోరందుకున్న చేప పిల్లల పంపిణీ 837 చెరువుల్లో 1.70 కోట్లు వదలడమే లక్ష్యం 20 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు జిల్లాలో 110 మత్స్యకార సొసైటీలు మత్స్యకారులకూ ‘మిషన్ కాకతీయ’ ఫలాలు రాష�
డీపీవో, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యాశాఖ, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై చర్చ జిల్లా.. అన్ని రంగాల్లో ముందుండేలా కృషి ఈనెల 17 నుంచి గ్రామసభలు ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలి స్కూళ్ల మరమ్మతులకు చర్యలు జీర�
ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం రెండేండ్లకు మించితే బదిలీ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 115 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ అందులో ఐదుగురు తాసిల్దార్లు, ఇద్దరు డి�