మొదటి డోస్ 113 శాతానికి పైగా.. రెండో డోస్ 50 శాతం పూర్తి ఇప్పటివరకు జిల్లాలో 27 లక్షల మందికి వ్యాక్సినేషన్ రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న�
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్ పరిశీలన పాల్గొన్న మంత్రులు సబితారెడ్డి, మ�
మహేశ్వరం : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 27లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన, డ్వాక్రా మహి�
క్రైం న్యూస్ | గుత్తే దారుడి నిర్లక్షానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండగా ఆకస్మత్తుగా మట్టి దిబ్బలు కూలీ ఇద్దరు దినసరి కూలీలు అక్కడిక్కడే
ఒకే గ్రామంలో 100మంది ఉద్యోగులు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న జాపాల ఉద్యోగాల సాధనలో ఇతర గ్రామాలకు ఆదర్శం ఆ గ్రామ యువత.. ప్రభుత్వ, ప్రైవేటు కొలువేదైనా వీరికి దక్కాల్సిందే. ప్రతి పది ఇండ్లకు ఒకరి చొప్పున
నందిగామ మండలంలో అత్యధికంగా 133.8 మి.మీటర్ల వర్షపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న ఈసీ, మూసీ నదులు పొంగిపొర్లిన వాగులు, అలుగుపారుతున్న చెరువులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సబితారెడ్డి నందిగామలో అత్�
సొంతజాగ ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థికసాయం నియోజకవర్గానికి1000-1200 ఇండ్లకు సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన రంగారెడ్డి జిల్లాలో 7 వేల మంది, వికారాబాద్ జిల్లాలో 5వేల మందికిపైగా లబ్ధి త్వరలోనే మార�
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పోలీసులు పరిసరాల్లో స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం.. సిబ్బంది, ఫిర్యాదుదారులకు ఆహ్లాదం పంచుతున్నపెద్ద, పెద్ద చెట్లు.. హరితహారం ఫలితంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్ల
రంగారెడ్డిజిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలి 78 శాతం ఉన్న అక్షరాస్యతను 97 శాతానికి పెంచాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అధికారులతో జిల్లా అభివృద్ధి స
పెద్ద, పెద్ద చెట్లతో అందంగా ఆహ్లాదంగా పాఠశాలలు మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన చిట్టడవులను తలపిస్తున్న స్కూల్స్ సర్కార్ బడులకు పచ్చనిశోభ మొక్కలు నాటి సంరక్షించాం.. గోప్యనాయక్తండా ప్రాథమిక పాఠ�
‘సంక్షేమ’ ఫలాలతో ఇంటింటా సంతోషం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాల అమలు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం పంట పెట్టుబడిసాయంపై దేశమంతా ప్రశంసలు రైతుబీమాత�
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
బంట్వారం, అక్టోబర్ 7: సమాజంలోని ప్రతి వ్యక్తికి తన హక్కులు, బాధ్యతలు తెలిసినప్పుడు నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని దీంతో నేరాలు తగ్గుతాయని వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు. గ
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ మేర నాలుగు లేన్లుగా జాతీయ రహదారి రూ.928.41 కోట్లతో రహదారి విస్తరణ పనులు