ధన త్రయోదశి సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. త్రయోదశి రోజు బంగారం, వెండితో పాటు ఏవైనా వంట సామగ్రి కొనుగోలు చేస్తే శుభప్రదమని నమ్మకం. అనాదిగా కొత్త వస్తువులు కొ
బషీరాబాద్, నవంబర్ 2 : పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ కట్టు బడి ఉందని, గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయండి గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు నెల రోజుల్లో అవగాహన కార్యక్రమాలు ఈ నెల 8 నుంచి అటవీ భూముల హక్కుల కోసం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర విద్యాశాఖ మంత�
అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండ ప్రభుత్వమే ఏటా రూ.3487 ప్రీమియం చెల్లింపు నామినీ ఖాతాలో 15రోజుల్లో బీమా డబ్బులు జమ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1267 మంది రైతులు మృతి ఇప్పటివరకు 1183 కుటుంబీకులకు ర�
చేవెళ్లటౌన్, నవంబర్ 1 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి సర్కార్ అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. తద్వ�
-ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు, అక్టోబర్ 31 : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు ఎన్ని కొర్రీలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం �
షాద్నగర్, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలో పటేల్ రోడ్డులో ఉన్న ఆ
అభివృద్ధిలో దూసుకెళ్తున్న పగిడ్యాల్ గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగుకాల్వల నిర్మాణం అందుబాటులోకి వ�
సర్కారు సాయంతో సొంత పొలాల్లోనే కల్లాల నిర్మాణం ఇదివరకు రోడ్ల వెంట ధాన్యం కుప్పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు కల్లాల నిర్మాణంతో శ్రమ తగ్గింది.. సమయం ఆదా అవుతున్నది.. రంగారెడ్డి జిల్లాలో నూర్పిడి కల్ల
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తున్నది మిషన్ కాకతీయతో చెరువులు అభివృద్ధి బాలాపూర్ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, అక్టోబర్ 31 : రాష్ట్రంలో ఉన్న 30 వేల చెరువు�
త్రీఆర్స్పై ప్రత్యేక కార్యాచరణ ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్లను నిర్వహించిన అధికారులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై విద్యాశాఖ దృష్టి సారింపు జిల్లావ్యాప్తంగా 97 స్కూళ్లలో నవంబర్ మొదటి వారం నుంచి భ
రావిర్యాల పెద్ద చెరువులో మత్స్య కారులతో కలిసి చేప పిల్లలను వదులుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్నగర్, అక్టోబర్ 31: తెలంగాణలోని 30 వేల చెరువుల్లో సుమారు 93 కోట్ల ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వద�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | రాష్ట్రంలోని 30 వేల చెరువుల్లో 93 కోట్ల ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదిలిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Crime news | అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.