పౌలీహౌస్లో పూలసాగు 50శాతం సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న రైతులు షాబాద్, సెప్టెంబర్ 29 : పాలీహౌస్లో జెర్బారాసాగుతో లాభాలు కురిపిస్తున్నాయి. మూడు నెలలు కష్టపడితే ఆదాయం సమకూరుస్తుంది. ఆర�
30 శాతం గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జాన్ నుంచి వర్తింపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల సంతోషం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామంటున్న ప్రజాప్రతినిధులు షాద్నగర్రూ�
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్�
పొంగిపొర్లుతున్న వాగుల వద్ద రాత్రంతా జాగారం చేసిన పోలీసులు.. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు చెప్పిన అధికారులు వరద ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకలు అలుగు పారుతున్న చెరువులు, కుంటలు వందల ఎకరాల్లో నీట మునిగిన ప�
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ నెల 25న కురిసిన భారీ వర్షానికి వరద నీటి కాలువలో ఓ వ్యక్తి గల్లంతై దుర్మరణం చెందిన ఘటన పై జిల్లా కలెక్టర్ శర్మన్ తీవ్రంగా స్పందిం
పారుతున్న మూసీ, ఈసీ వాగులు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు భారీగా వరద నీరు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశం కలెక్టరేట్ కార్యాలయంలోకంట్రోల్రూం ఏర్పాటు రంగారెడ్డి, సెప్టెంబర్ 2
పురాతన ఇండ్లు, భవనాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి జిల్లా కలెక్టరేట్తోపాటు మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు అందుబాటులో మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలతోపాటు డిజాస్టర్ మేన�
షాద్నగర్రూరల్, సెప్టంబర్27: కరోనాను పూర్తిగా అంతమొందించేందుకు అందరూ కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్ తీసుకోవాలని డిప్యూటీ డీఎమ్హెచ్వో దామోదర్ తెలిపారు. 100 శాతం వ్యాక్సినేషన్ ప్రకియ పూర్తయ్యేలా చూడ�
బడంగ్పేట : మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడ ఇండ్ల నుంచి �
భూమి కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయం ఐలమ్మ తెగువ మహిళా చైతన్యానికి ప్రతీక భావితరాలకు చరిత్ర తెలిసేలా పాఠ్యపుస్తకాల్లోకి.. విద్యాశాఖ మ్ంరత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల మండల కేంద్రంలో ఐలమ్మ వ
గేమ్స్, యానిమేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ 6-9 తరగతుల వారికి లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని 50 పాఠశాలలు ఎంపిక రోజు గంటపాటు.. ఒక్కో పాఠశాలలో 10-12 మంది విద్యార
మన్సూరాబాద్ : అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందు కు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివ�