నందిగామ మండలంలో అత్యధికంగా 133.8 మి.మీటర్ల వర్షపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న ఈసీ, మూసీ నదులు పొంగిపొర్లిన వాగులు, అలుగుపారుతున్న చెరువులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సబితారెడ్డి నందిగామలో అత్�
సొంతజాగ ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థికసాయం నియోజకవర్గానికి1000-1200 ఇండ్లకు సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన రంగారెడ్డి జిల్లాలో 7 వేల మంది, వికారాబాద్ జిల్లాలో 5వేల మందికిపైగా లబ్ధి త్వరలోనే మార�
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పోలీసులు పరిసరాల్లో స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం.. సిబ్బంది, ఫిర్యాదుదారులకు ఆహ్లాదం పంచుతున్నపెద్ద, పెద్ద చెట్లు.. హరితహారం ఫలితంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్ల
రంగారెడ్డిజిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలి 78 శాతం ఉన్న అక్షరాస్యతను 97 శాతానికి పెంచాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అధికారులతో జిల్లా అభివృద్ధి స
పెద్ద, పెద్ద చెట్లతో అందంగా ఆహ్లాదంగా పాఠశాలలు మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన చిట్టడవులను తలపిస్తున్న స్కూల్స్ సర్కార్ బడులకు పచ్చనిశోభ మొక్కలు నాటి సంరక్షించాం.. గోప్యనాయక్తండా ప్రాథమిక పాఠ�
‘సంక్షేమ’ ఫలాలతో ఇంటింటా సంతోషం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాల అమలు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం పంట పెట్టుబడిసాయంపై దేశమంతా ప్రశంసలు రైతుబీమాత�
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
బంట్వారం, అక్టోబర్ 7: సమాజంలోని ప్రతి వ్యక్తికి తన హక్కులు, బాధ్యతలు తెలిసినప్పుడు నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని దీంతో నేరాలు తగ్గుతాయని వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు. గ
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ మేర నాలుగు లేన్లుగా జాతీయ రహదారి రూ.928.41 కోట్లతో రహదారి విస్తరణ పనులు
సత్ఫలితాలిస్తున్న హరితహారం ఉమ్మడి జిల్లాలో పెరిగిన గ్రీనరీ గతంలో కంటే 4 శాతం అడవుల పెరుగుదల రంగారెడ్డి జిల్లాలో 62 లక్షల మొక్కలు నాటగా, వికారాబాద్ జిల్లాలో 2.5కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతంలో 6,79,847 మొక్కలు ఈసార�
వరి సాగు తగ్గించాలని అధికారుల సూచనఇతర పంటలపై రైతులకు అవగాహనకల్పించే దిశగా అడుగులువికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం70,554 ఎకరాల్లో వరి సాగుయాసంగిలో 15,477 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యేలా చర్యలుపప్పుదినుసులు, కూరగా
ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలుఉత్సాహంగా ఆడిపాడిన ఆడపడుచులునమస్తే తెలంగాణ నెట్వర్క్;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం పల్లెపల్లెనా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగ�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరుప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు..100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లుయాలాల, అక్టోబర్6: పల్లెప్రగతి కార్యక్రమంతో ముద్�