ఆర్కేపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సోమవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ సేవలు విస్త
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు ఆటపాటలు, డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు రం
ఘనంగా వినాయక నిమజ్జనం ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19 : నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్తో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్�
ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్లో పలువురి చేరిక మంచాల, సెప్టెంబర్19 : టీఆర్ఎస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన�
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గుప్తా, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్యాదవ్ కడ్తాల్, సెప్టెంబర్ 19 : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడంలో పీఆర్టీయూది కీలకపాత్ర అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన
కందుకూరు : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా భక్తిభావంతో వినాయక నవరాత్రులను నిర్వహించిన మండలంలోని దాసర్లపల్లి వినాయక మండపం లక్ష రూపాయల నగదును గెలుచుకుంది. అదికూడ సామాజిక స
వ్యవసాయ యూనివర్సిటీ : రంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్ నార్మ్లో పనిచేస్తున్న గుత్తికొండ అనీజకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ప్రజాసంబంధాల విషయంలో ఆమె చేస్తున్న కృషికిగాను పబ్లిక్ రిలేషన్ కౌన్సిల
చదవడం, రాయడం, గణితంరాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి అమలు మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్లు త్రీఆర్స్పై శిక్షణ, ఎప్పటికప్పుడు పరీక్షలు
పల్లె ప్రగతిలో మెరిసిన గ్రామం n రూ.1.10 కోట్లతో పలు పనులు రూ.32 లక్షలతో ‘బృహత్’ వనం n ప్రత్యేక ఆకర్షణగా పల్లెప్రకృతి వనం ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు తలకొండపల్లి, సెప్�
ప్రతి యేటా పెరుగుతున్న విస్తీర్ణం కూరగాయల రైతులకు సర్కారు ప్రోత్సాహం రంగారెడ్డి జిల్లాలో 17,772 ఎకరాల్లో సాగు షాద్నగర్, సెప్టెంబర్18: మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగు�
కరోనా నష్టాలను అధిగమించే దిశగా దృష్టి కళాజాత, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు రోజూ 100 బస్సులు నడుపుతున్నాం: డీఎం బాబునాయక్ ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 18: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ పెట్టడంతో ఇబ్రహీంపట్నం ఆర�
పారదర్శక ఎంపికకు తహసీల్దార్లకు బాధ్యత అప్పగింత లాటరీ పద్ధతిలోనే ఇండ్ల కేటాయింపు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2.50 లక్షల దరఖాస్తులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువు మీసేవలో దరఖాస్తు చే�