మామిడి రైతులు సంఘాలుగా ఏర్పడాలి రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డీడీహెచ్ బాబు సంఘాల్లో మామిడి రైతులంతా సభ్యులుగా చేరాలి రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి డాక్టర్ స�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు ఆదర్శగ్రామం దిశగా అడుగులు సీసీ రోడ్లు, వైకుంఠధామం నిర్మాణం ఇంటింటికీ ‘భగీరథ’ నీటి సరఫరా చూడచక్కగా గ్రామ పల్లె ప్రకృతి వనం షాద్నగర్రూరల్, అక్టోబర్ 1 : గతంలో అనుబంధ గ్ర�
షాబాద్, అక్టోబర్ 1 : ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో అనురాధ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం నుంచి గ్రామాలకు బతుకమ్మ చీరలు
కొందుర్గు, అక్టోబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నదని ఎంపీపీ జంగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మం
8 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు 31 రకాలతో కూడిన 23 వేల మొక్కలతో వనం చిట్టడవులను సృష్టించడమే ప్రధాన ఉద్దేశం ప్రతీ మండలంలో కొనసాగుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు జిల్లాలో 21 మండలాల్లో బృహత�
బృహత్ పల్లె ప్రకృతివనం పనులను పరిశీలించి మెచ్చుకున్న ఐఏఎస్ అధికారి నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సిబ్బందికి సూచన యాచారం, సెప్టెంబర్30: బృహత్ పల్లె ప్రకృతివనం పనులు భేషుగ్గా ఉన్నాయని ఐఏఎస్ అధిక�
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హయత్నగర్, సెప్టెంబర్30: సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల �
ఏర్పాట్లు పూర్తి చేసిన వికారాబాద్ జిల్లాల అధికారులు ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి రంగారెడ్డి జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 7.28 లక్షలు.. వికారాబాద్ జిల్లాలో 3.29 లక్షల మంది.. గ్రామాల�
విశ్రాంతి భవనం ఇతర వసతులు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రూ.90లక్షల వ్యయం.. 44ఎకరాల్లో ఏర్పాటు కోల్డ్స్టోరేజ్లు, గోదాంల నిర్మాణం 341మందికి స్థలాలు కేటాయింపు ఇక్కడే బ్యాంకు, దవాఖాన, పెట్రోల్ బంక్, నేటి న
అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఆధునిక పద్ధతులతో ఉద్యాన పంటల సాగు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొలంలో నేరుగా నారు నాటడం దీని ప్రత్యేకత అన్ని రకాల నారును అందించనున్న ఉద్యాన శాఖ పైలట్ ప్రాజెక్టుగా �
పౌలీహౌస్లో పూలసాగు 50శాతం సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న రైతులు షాబాద్, సెప్టెంబర్ 29 : పాలీహౌస్లో జెర్బారాసాగుతో లాభాలు కురిపిస్తున్నాయి. మూడు నెలలు కష్టపడితే ఆదాయం సమకూరుస్తుంది. ఆర�
30 శాతం గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జాన్ నుంచి వర్తింపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల సంతోషం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామంటున్న ప్రజాప్రతినిధులు షాద్నగర్రూ�
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్�
పొంగిపొర్లుతున్న వాగుల వద్ద రాత్రంతా జాగారం చేసిన పోలీసులు.. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు చెప్పిన అధికారులు వరద ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకలు అలుగు పారుతున్న చెరువులు, కుంటలు వందల ఎకరాల్లో నీట మునిగిన ప�