లింగారెడ్డిగూడలో 40 ఏండ్లుగా ఒకే మండపంలో వినాయక విగ్రహప్రతిష్ఠాపన 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు గతంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మైనార్టీ యువకుడు ఎంపిక షాద్నగర్రూరల్, సెప్టెంబర్7: గల్లీకొక్క గ�
కరోనాతో పూలసాగుకు దూరమైన రైతులు పర్వదినాల రాకతో పూలకు భారీగా డిమాండ్ అమాంతంగా పెరిగిన ధరలు మళ్లీ పూల సాగుబాట పట్టిన అన్నదాతలు షాద్నగర్, సెప్టెంబర్7: పూల తోటలు సాగు చేసే రైతులకు పాత రోజులు మళ్లీ రాబోత�
శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల
అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లీపిల్లలకు సత్వర వైద్యం ప్రసవానంతరం సురక్షితంగా తల్లీబిడ్డలు ఇంటికి తరలింపు జిల్లావ్యాప్తంగా 11 అమ్మ ఒడి వాహనాలు ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6: ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలో �
మియాపూర్ : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత,నిష్పాక్షతను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప�
కొండాపూర్ : కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జీ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా, జిల్ల
గ్రామాల్లో ముమ్మరంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 5 : కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తులేకలాన్, పోల్కంపల్లి గ్రామాల ట
ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపుతున్న గురుపూజోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ డే లు నిర్వహిస్తాం 1.30లక్షల మంది విద్యార్థులుసర్కారు బడుల్లో చేరిక విద్యార్థులను కంటికి రెప్పలాకాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యా�
ప్రగతి పథంలో పరుగులు తీస్తున్న గ్రామం పక్కాగా పారిశుధ్య నిర్వహణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు కంపోస్టుయార్డులో సేంద్రియ ఎరువు తయారీ ఆహ్ల�
భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులుఅత్యధికంగా హయత్నగర్ మండలంలో 53.2 మి.మీటర్ల వర్షపాతంఉధృతంగా ప్రవహిస్తున్న జిల్లాలోని ఈసీ, మూసీ వాగులుఅలుగుపారుతున్న చెరువులు, కుంటలుసాధారణానికి మించి వర్షపాతం నమోదు భారీ
జిల్లాలో 1.51 లక్షల ఎకరాల్లో పత్తి పంటరెండో స్థానంలో మొక్కజొన్న,మూడో స్థానంలో వరిజిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో పంటల సాగు షాద్నగర్, సెప్టెంబర్ 3 : ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయి. దీంతో జిల్లాలో 3,19,134 ఎకరాల్�
రాష్ట్రంలో 19,475 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుఆహ్లాదం పంచుతున్న హరితహారం మొక్కలుపచ్చదనానికి బడ్జెట్లో 10శాతం నిధులు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నందిగామ మండలం చేగూరులో ‘బృహత్’ వనం ప్రారంభ�