ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందిగామ, అక్టోబర్ 6 : ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో �
బొంరాస్పేట, అక్టోబరు 5 : అమలులో ఉన్న చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సంధ్యా రాణి అన్నారు. మంగళవారం మండలంలోని తుంకిమెట్లలో న్యాయ సే�
పల్లెల్లో పచ్చని ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్న వైనం పల్లెవాసులకు అందుతున్న స్వచ్ఛమైన వాతావరణం రంగారెడ్డి జిల్లాలో 558 పంచాయతీలతో పాటు 307 అనుబంధ గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో 566 గ్రామాల్లో ప్రకృత�
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ మంచాల అక్టోబర్ 4 : మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామ సమీపంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం సోమవారం నెలకొన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ఘాట్ గ్రా�
రంగారెడ్డి జిల్లాలో జోరందుకున్న చేప పిల్లల పంపిణీ 837 చెరువుల్లో 1.70 కోట్లు వదలడమే లక్ష్యం 20 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు జిల్లాలో 110 మత్స్యకార సొసైటీలు మత్స్యకారులకూ ‘మిషన్ కాకతీయ’ ఫలాలు రాష�
డీపీవో, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యాశాఖ, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై చర్చ జిల్లా.. అన్ని రంగాల్లో ముందుండేలా కృషి ఈనెల 17 నుంచి గ్రామసభలు ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలి స్కూళ్ల మరమ్మతులకు చర్యలు జీర�
ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం రెండేండ్లకు మించితే బదిలీ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 115 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ అందులో ఐదుగురు తాసిల్దార్లు, ఇద్దరు డి�
పండుగలా బతుకమ్మ చీరల పంపిణీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా చీరల పంపిణీ కార్యక్రమాలు పాల్గొన్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు షాబాద్/పరిగి, అక్టోబర్ 2 : త�
అట్టహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ షురూ ఉమ్మడిజిల్లాలో కానుకల పంపిణీని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్లు అనితారెడ్డి, సునీతారెడ్డి ఆయా నియోజకవర్గాల్లో చీరల పంపిణీక�
‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి పరుగులు ఆదర్శగ్రామం వైపు అడుగులు సీసీ రోడ్లు, వైకుంఠధామం నిర్మాణం ఇంటింటికీ ‘భగీరథ’ నీటి సరఫరా ప్రతిరోజూ పారిశుధ్య నిర్వహణ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు రోడ్డుకు ఇరువైపులా పచ్చన
మామిడి రైతులు సంఘాలుగా ఏర్పడాలి రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డీడీహెచ్ బాబు సంఘాల్లో మామిడి రైతులంతా సభ్యులుగా చేరాలి రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి డాక్టర్ స�
31 రకాలతో కూడిన 23 వేల మొక్కలతో వనం చిట్టడవులను సృష్టించడమే ప్రధాన ఉద్దేశం ప్రతీ మండలంలో కొనసాగుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు జిల్లాలో 21 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఇప్పటి వరకు 5 మండలాల్�