హరిత హారంతో లింగారెడ్డిగూడకు కొత్తందం పచ్చని తోరణాలుగా, ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదంగా ప్రకృతి వనం షాద్నగర్, అక్టోబర్17: నాడు కంప చెట్లు, చెత్త కుప్పలతో అందవికారంగా ఉన్న పల్లెలు నేడు పచ్చదనంతో కళకళలా�
రంగారెడ్డి జిల్లాలో ఎస్హెచ్జీ సభ్యులు 3,313 మంది వ్యాపారులుగా మారిన 2,544 మంది ఇప్పటివరకు రూ.24.36 కోట్ల రుణాలు మంజూరు నెలాఖరులోగా 769 సభ్యులకూ రుణాలు ఆర్థికంగా బలోపేతం చేయడం, సుస్థిర ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్ ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్ ప్రారంభం మొదలైన పండ్ల క్రయ, విక్రయాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ద�
సంబురంగా దసరా వేడుకలు ముగిసిన దేవీ నవరాత్రులు చేవెళ్ల టౌన్, అక్టోబర్16: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగను శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో ప్రజలు వైభవంగా జరుపుకొన్నార�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన ‘సద్దుల’ సంబురాలు.. ఆట పాటలతో మార్మోగిన ప్రధాన కూడళ్లు, వీధులు.. ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి చేసిన ఉద్యోగినులు.. సంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు .. చెరువు�
రూ.23.93 లక్షలను దోచేసిన వీవోఏ తీర్మానాలు లేకుండానే ఎనిమిదేండ్లుగా ఆర్థిక లావాదేవీలు శంషాబాద్ మండలం యన్నగూడలోని పది సంఘాల సభ్యులను నమ్మించి అవకతవకలకు పాల్పడిన వీవోఏ మహేందర్ నెలరోజుల క్రితం వెలుగులోకి �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజేతలకు బహుమతుల ప్రదానం శంకర్పల్లి, అక్టోబర్ 13 : ఇంద్రారెడ్డి మృతిచెంది 21 సంవత్సరాలు అవుతున్నా ఆయనను స్మరించుకుంటూ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర విద్యాశాఖ మ�
అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహ�
మొదటి డోస్ 113 శాతానికి పైగా.. రెండో డోస్ 50 శాతం పూర్తి ఇప్పటివరకు జిల్లాలో 27 లక్షల మందికి వ్యాక్సినేషన్ రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న�
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్ పరిశీలన పాల్గొన్న మంత్రులు సబితారెడ్డి, మ�
మహేశ్వరం : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 27లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన, డ్వాక్రా మహి�
క్రైం న్యూస్ | గుత్తే దారుడి నిర్లక్షానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండగా ఆకస్మత్తుగా మట్టి దిబ్బలు కూలీ ఇద్దరు దినసరి కూలీలు అక్కడిక్కడే
ఒకే గ్రామంలో 100మంది ఉద్యోగులు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న జాపాల ఉద్యోగాల సాధనలో ఇతర గ్రామాలకు ఆదర్శం ఆ గ్రామ యువత.. ప్రభుత్వ, ప్రైవేటు కొలువేదైనా వీరికి దక్కాల్సిందే. ప్రతి పది ఇండ్లకు ఒకరి చొప్పున