విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహేశ్వరంలో షాదీముబారక్ చెక్కులు పంపిణీ కరోనాలోనూ పథకాలు ఆపలేదు కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు జల్పల్లి మున్సిపాలిటీలో పెండింగ్ పనులు త్వరలో పూ�
వానకాలంలో గణనీయంగా పెరిగిన ధాన్యం దిగుబడి నియోజకవర్గంలో 11 కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో నాలుగు ఏర్పాటు ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయడానికి ప్రభుత్�
1.5 ఎకరాల్లో రూ 8 లక్షలతో ఏర్పాటు వివిధ రకాల రెండు వేల మొక్కల పెంపకం బంట్వారం, నవంబర్ 7 : మండల కేంద్రంలో నూతనంగా పల్లె ప్రకృతి వనం 1.5 ఎకరాల్లో సుమారు రూ 8 లక్షలతో ఏర్పాటు చేశారు. ఒక బోరు బావి తవ్వించి మొక్కలకు నీ�
తెల్ల బంగారానికి భలే డిమాండ్.. రికార్డు స్థాయిలో ధర క్వింటాలుకు రూ. 8000 నుంచి రూ. 8500 మద్దతు ధర రూ. 6,025 కంటే రూ.2,500 అదనం రంగారెడ్డి జిల్లాలో 1,31,609 ఎకరాల్లో పత్తి సాగు సుమారు 10.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా మంచి ధర ప�
మంత్రి సబితాఇంద్రారెడ్డి | పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్కేపురం, సర�
వరంగల్ నీట్ డైరెక్టర్ రమణారావు పర్యావరణ అవగాహన సదస్సులో పాల్గొన్న డైరెక్టర్లు, విద్యార్థులు కడ్తాల్, నవంబర్ 6 : వాతావరణంలో వస్తున్న మార్పులను అరికట్టడానికి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని వరంగల్ న
ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి షాబాద్, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ నేతృ�
లక్షా 70వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారుల అంచనాఅవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్, నవంబర్ 6 : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం దే�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 2339 చెరువులు 2 వేల చెరువులకు డిజిటల్ సర్వేతోపాటు గుర్తింపు పూర్తి కొనసాగుతున్న చెరువుల సర్వే ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు ఇప్పటికే చెరువుల�
కందుకూరు : ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడ గ్రామానికి చెందిన నీలం రాములు కుటుంబాన్ని మంత్ర�
ఈనెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ నెలరోజులపాటు పరిశీలన ప్రక్రియ గ్రామసభలు నిర్వహించి అర్హులను తేల్చనున్న జిల్లా యంత్రాంగం గ్రామ, డివిజన్ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు కమిటీల్లో స్థానిక రైతుల�
కడ్తాల్, నవంబర్ 5 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులత�
ప్రతిరోజూ డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు కులకచర్ల, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసు�
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 5 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం మండల పరిధిల