ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 22: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం డ�
షాబాద్, నవంబర్ 22: రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్రెడ్డిని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కలిశారు. సోమవారం కలెక్టరేట్లో ఎమ్మెల్సీగా నామినేష�
పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు అవకాశం అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లను అందజేసిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్న్ల దాఖలు చేసిన మహేందర్రెడ్డి నేడు మరో సెట్ న�
వికారాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 154 ఉప కేంద్రాలుమొదటి విడుతగా 56 పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయంఒక్కో పల్లె దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్,స్టాఫ్ నర్సుకాంట్రాక్ట్ పద్ధతిన నియామకా�
ఆమనగల్లులో భవన నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరుహర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, పాఠకులుఆమనగల్లు, నవంబర్ 21 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని గ్రంథాలయాలకు మహర్దశ రానునున్నది. ఆయా మండలాల్లో ఉన్న గ్ర�
మంచాల నవంబర్ 21 : హరితహారంతో పల్లెలు, ప్రభుత్వ పాఠశాలలు పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, రోడ్లకిరువైపులా ప్రభుత్వ పాఠశాలలో విరివిగా పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షింస్తుడ
రైతుల అభ్యున్నతికి మేలుపంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహననూతన వ్యవసాయ విధానాలపై సమాచారంజిల్లాలో పూర్తి అయిన 97 రైతు వేదికలుఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షలు వికారాబాద్, నవంబర్ 20 : రైతులు ఆర్థికం�
ఔటర్ చుట్టూ రైల్వే లైన్ప్రధాన రహదారి, సర్వీస్రోడ్డు మధ్య రైలుమార్గంఎంఎంటీఎస్తరహాలో సేవలుప్రభుత్వం ద్వారా రైల్వేశాఖను కోరనున్న హెచ్ఎండీఏనగర స్టేషన్లపై తగ్గనున్న ట్రాఫిక్ ఒత్తిడిభవిష్యత్ రాక�
కొడంగల్, నవంబర్ 20 : కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరారు. శనివారం హైదరాబాద్లోని ప
-ఎమ్మెల్యే జైపాల్యాదవ్కడ్తాల్, నవంబర్ 20 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కు�
గంజాయి, గుట్కా, నాటుసారా క్రయవిక్రయాలపై ప్రభుత్వం సీరియస్ క్షేత్రస్థాయిలో సోదాలు చేయాలని సిబ్బందికి ఆదేశాలు రంగంలోకి దిగిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు ఆమనగల్లు,నవంబర్19 : రాష్ట్రంలో మత్తు పదార్థాల వాస
మంచాల నవంబర్ 19 : ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరలో శివనామస్మరణతో మార్మోగింది. కార్తిక మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జాతర జరుగనున్నది. తొలిరోజు శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తర�
నేడే లక్కీ డ్రా రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 8,239 దరఖాస్తులు వికారాబాద్ జిల్లాలో 59 షాపులకు 837 దరఖాస్తులు రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, నవంబర్ 19: మద్యం షాపులను దక్కించుకొనే అదృష్టవంతులు ఎవరో శనివ�
రంగారెడ్డి జిల్లాలో గణనీయంగా పెరిగిన అడవులు జలకళను సంతరించుకున్న కరువు ప్రాంతాలు నిండుకుండలా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు ఇబ్రహీంపట్నం, నవంబర్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత�