నాణ్యతకు, రుచికి పెట్టింది పేరు తాండూరు కందిపప్పుఇప్పటికే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జారీప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతిజీఐ ఐడెంటిఫికేషన్ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతాండూరు, నవంబర్ 13 : కందిప�
వరికి సరైన ప్రత్యామ్నాయం పల్లికాయ సాగుమార్కెట్లో పల్లి నూనెకు మంచి డిమాండ్ఆ దిశగా ముందుకు సాగాలని రైతులకు వ్యవసాయ నిపుణుల సూచనపల్లి సాగుకు జిల్లా భూములు అనుకూలంఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 13 : నూనెగి�
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుజిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతోమంత్రి వీడియోకాన్ఫరెన్స్పరిగి, నవంబర్ 13 : పేదలకు సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ
యాచారం, నవంబర్13 : జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో సత్తా చాటి రాష్ర్టానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో జిల్లా ఫ్లోర్�
రంగారెడ్డి, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం వైఖరికి నిరసనగా గులాబీ దళం కదిలివచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పె�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇబ్రహీంపట్నంలో భారీ ధర్నా ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నాఇబ్రహీంపట్నం, నవంబర్ 12 : క�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్, నవంబర్ 11: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శు భోదయం కార్యక్రమంలో భాగం గా జడ్పీటీసీ అవి�
కొత్తూరు మండలంలోని 2.16 లక్షల మొక్కలు నందిగామ మండలంలో 3.24 లక్షల మొక్కల పెంపకానికి చురుగ్గా ఏర్పాట్లు కొత్తూరు, నవంబర్ 11 : అడవులను 33 శాతానికి పెంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో తెలంగాణకు హ�
పారిశుధ్యంలో సత్తా చాటిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఢిల్లీస్థాయిలో జరిపిన సర్వేలో ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : మున్సిపాలిటీల ప్రత్యేకాభివృద్ధికి ప్రభుత్వం �
కూరగాయల సాగుకు జిల్లా అనుకూలం జిల్లాలో 60 శాతం మేర టమాట పంట సాగు క్యారెట్, క్యాలిఫ్లవర్, ఆకుకూరలను సాగు చేస్తున్న రైతులు రోజుకు 395 మెట్రిక్ టన్నుల కూరగాయలను తరలిస్తున్న జిల్లా రైతాంగం కూరగాయల హబ్గా రంగ
కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో ధర్నా రైతు నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ తపన నిరసన జ్వాల హస్తినకు తాకాలి రైతులకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ ఊరుకోదు రాష్ట్ర వి
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 10 : అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెం�
ప్రీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ తక్కువ పెట్టుబడితో చిరుధాన్యాల సాగు.. అధిక దిగుబడి మార్కెట్లోనూ మంచి డిమాండ్ అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు పత్యామ్నాయ పంటల సాగు పెంప�