-నాబార్డ్ సహాయంతో 30 మందికి శిక్షణ ఇస్తున్న స్వచ్ఛంద సంస్థబొంరాస్పేట,నవంబర్ 28 : మహిళల ఆర్థిక అభ్యున్నతికి, వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచి జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు నాబార్డు కృషి చేస్తున్నది. నా
కనుమరుగైన వ్యవసాయ బావులుచేతి పంపులు పాయె..ఇంటింటికీ భగీరథ తాగు నీరు వచ్చేకోట్పల్లి, నవంబర్ 28 : రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. గతంలో సాగునీటి కోసం వ్యవసాయ బావులను వాడుకునేవాళ్లం. భూగర�
బుగ్గ రామలింగేశ్వరస్వామి, అనంతగిరి జాతర్లకు పోటెత్తిన భక్త జనంప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్న భక్తులుఆలయాల సన్నిధానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలుకార్తిక దీపాలు వెలిగించిన మహిళలుదుకాణాల �
కడ్తాల్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు పిప్పళ్ల వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ
అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 28 : వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటుందని ధాన్యం కొనుగోలు కేంద్రాల మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వ
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 28 : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి దళారుల ప్రమేయం లేకుండా పూర్తి భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్న�
పెద్దేముల్, నవంబర్ 28 : యువత భగవద్గీతను, అందులోని శ్లోకాలను చదివి వాటి సారాంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ఆవరణల
చాయ్ నుంచి చేపల పులుసు దాకా..స్వీట్లు మొదలు ఐస్క్రీంల వరకు.. అన్నింటి వడ్డన వాటిలోనేకుండల్లో వంటతో పూర్తి పోషక విలువలుఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న ప్రకృతి వైద్య నిపుణులుహయత్నగర్ రూరల్, నవంబర్ 2
నెరవేరిన సీఎం కేసీఆర్ హామీవికారాబాద్ జిల్లాలో 634 మందికి లబ్ధిరంగారెడ్డి జిల్లాలో 500మందికి పైగా..హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులుపరిగి/ఇబ్రహీంపట్నం, నవంబర్ 27 : సమగ్ర శిక్ష అభియాన్, కేజీబీవీల్లో పనిచేస్తు�
గ్రామంలోని 80 శాతానికి పైగా రైతుల సాగుడిమాండ్ ఉండటంతో పెరిగిన సాగు విస్తీర్ణంతాండూరు రూరల్, నవంబర్ 27 : ఉల్లిగడ్డ సాగులో మండలంలోని మిట్టబాసుపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని 80 శాతానికి పైగా రైతు�
తుర్కయాంజాల్, నవంబర్ 27 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపాలిటీ పరిధి మునగనూర్ 1వ వార్డులోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల �
డీఎస్ఆర్ యాప్లో రోజువారీ పనుల నమోదు గ్రామాభివృద్ధిలో కార్యదర్శుల పాత్రే కీలకం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియ గ్రామాల్లో పనులపై ఎప్పటికప్పుడు సమాచారం : డీపీవో ఇబ్రహీంపట్నం, నవంబ�
ఎమ్మెల్సీలుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమయ్కుమార్.. ధ్రువీకరణ పత్రాల అందజేత ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి కే�