-ఎమ్మెల్యే జైపాల్యాదవ్కడ్తాల్, నవంబర్ 20 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కు�
గంజాయి, గుట్కా, నాటుసారా క్రయవిక్రయాలపై ప్రభుత్వం సీరియస్ క్షేత్రస్థాయిలో సోదాలు చేయాలని సిబ్బందికి ఆదేశాలు రంగంలోకి దిగిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు ఆమనగల్లు,నవంబర్19 : రాష్ట్రంలో మత్తు పదార్థాల వాస
మంచాల నవంబర్ 19 : ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరలో శివనామస్మరణతో మార్మోగింది. కార్తిక మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జాతర జరుగనున్నది. తొలిరోజు శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తర�
నేడే లక్కీ డ్రా రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 8,239 దరఖాస్తులు వికారాబాద్ జిల్లాలో 59 షాపులకు 837 దరఖాస్తులు రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, నవంబర్ 19: మద్యం షాపులను దక్కించుకొనే అదృష్టవంతులు ఎవరో శనివ�
రంగారెడ్డి జిల్లాలో గణనీయంగా పెరిగిన అడవులు జలకళను సంతరించుకున్న కరువు ప్రాంతాలు నిండుకుండలా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు ఇబ్రహీంపట్నం, నవంబర్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత�
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19: సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పా ఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షణీయమని ప్రభుత్�
మాదాపూర్, నవంబర్ 19: సీఎం కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడు లు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్, సోలార్ సంస్థల
అన్నా చెల్లెళ్లు మృతి | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కిందపడి అన్నా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, �
మద్యం దుకాణాల కోసం పోటెత్తిన దరఖాస్తులు రంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే4వేలకు పైగా.. ఎక్పైజ్శాఖకు భారీగా ఆదాయం రేపు లక్కీడ్రా ద్వారా షాపుల కేటాయింపు రంగారెడ్డి, నవంబర్ 18, (నమస్తే తెలంగాణ): జిల్లాల�
రైతుల పక్షాన మహాధర్నాకు తరలిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ శ్రేణులతో దద్దరిల్లిన ధర్నా చౌక్ పెద్ద ఎత్తున నినాదాలు.. ప్లకార్డుల ప్రదర్శన తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వాల�
‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు పూర్తయిన వైకుంఠధామం ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పచ్చదనంతో కళకళలాడుతున్న ఊరు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం చేవెళ్ల రూరల్, నవంబర్ 17 : ప్