రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలిగ్రామాల్లో అవగాహన కల్పించిన అధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 3 : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ కన్
కడ్తాల్, డిసెంబర్ 3 : పేదల సంక్షేమానికి ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి రూ.72 వేలు, సాయికుమ�
రూ.3.50 కోట్లతో పనులు జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిపెద్దేముల్, డిసెంబర్ 3 : మండలానికి రూ.3.50 కోట్ల జడ్పీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శుక్రవా�
Suspension | ట్రైనీ నర్స్ను లైంగిక వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణఖేడ్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నైబర్హుడ్ సెంటర్లతో చేయూత 2005 నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో సేవలు జిల్లాలోని మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కేశంపేటలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు ఇప్పటివరకు ఎదుగుదల లోపాలు, వైకల్యంగల 510 మందికి నయం వార�
కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సమాయత్తం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించేలా అవగాహన కొత్త వేరియెంట్ వైరస్ దృష్ట్యా స్పీడందుకున్న వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు 40,52,150 డోసుల వ్యా�
పరిగి, డిసెంబర్ 1 : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించార�
షాద్నగర్, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబ�
Detonators exploded | ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరికి గాయాలైన సంఘటన మండలంలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.