Hyderabad | జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న వి
రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య నిత్యం 6వేల మందికి పైగా కూలీలు హాజరు గత నెలతో పోలిస్తే 3 వేల మంది అధికం.. వరి కోతలు పూర్తయితే మరింత మంది ఉపాధి పనికి.. ఇప్పటివరకు 47.05 లక్షల పనిదినాల కల్పన రూ.98.13 కోట్ల చెల్లింపులు పూ�
ఉచితంగా 10.75లక్షల రొయ్య పిల్లల పంపిణీ రూ.27.96లక్షల వ్యయంతో కొనుగోలు 7 పెద్ద చెరువుల్లో పెంపకానికి ఏర్పాట్లు 750 మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచిత�
తడి,పొడి చెత్త సేకరణతో అద్భుత ఫలితాలు డీఆర్సీ కేంద్రాల ద్వారా సే్ంరద్రియ ఎరువుల తయారీ పైలట్ ప్రాజెక్టుగా సూపర్ మార్కెట్లో లభ్యం మొదట కేజీ ఫ్రీ… తరువాత బుకింగ్పై అందజేత నార్సింగి మున్సిపాలిటీ అధికా
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 10: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏడీఏ రమాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కమ్మెట గ్రామంలో వరికి బదులుగా కూరగాయలు, పప్పుదినుసు లు తదితర ఆరుతడి పంటలను సాగు�
బొంరాస్పేట, డిసెంబరు 10 : కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కిసాన్ క్రెడిట్�
వరికి బదులుగా 3,863 ఎకరాల్లో యాసంగి సాగు ప్రణాళిక అత్యధికంగా 3,260 ఎకరాల్లో కూరగాయల పంటలు.. యాసంగిలో మొత్తం 55,428 ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టేందుకు సన్నాహాలు.. రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు యాసంగిలో వరికి
నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు తక్కువ మందితో శుభకార్యాలు నిర్వహించుకోవాలని సూచన వేడుకల నిర్వహణలో కొవిడ్ నిబంధనలను పాటించాలి కరోనా వ్యాప్తిపై తస్మాత్ జాగ్రత్త ఇప్పుడిప్పుడే క�
ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, యాదయ్య… వివిధ మండలాల్లో అంబేద్కర్కు ఘన నివాళి షాద్నగర్టౌన్, డిసెంబర్ 6: మన దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారత దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ�
నేరుగా ఫోన్లకే సమాచారం వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం మరో ముందడుగు పంటల సాగు, మందులు, ఎరువుల వాడకంపై అన్నదాతల ఫోన్లకు మెసేజ్లు పంటల నమోదు ఆధారంగా సూచనలు, సలహాలు.. ఇతర పంటల సాగును పెంచేందుకు పల్లెబాట పట్టి�
మండల పరిషత్ అధ్యక్షురాలు నిర్మల తలకొండపల్లి, డిసెంబర్ 8 : తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ నిర్మ�