వికారాబాద్ జిల్లాలో ఆశాజనకంగా భూగర్భ జలాలుగతేడాదితో పోలిస్తే పెరిగిన నీటి మట్టంనవాబుపేట్లో 1.31 మీటర్లలోనే..బావుల్లో సమృద్ధిగా నీరుఆనందంలో అన్నదాతలుపరిగి, నవంబర్ 29 : సమృద్ధిగా వర్షాలు కురువడంతో వికార�
కులకచర్ల, నవంబర్ 29 : అది ఒక కుగ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటేనే ప్రజలు అబ్బో అని అనేవారు. కులకచర్ల మండల కేంద్రానికి 12 కి.మీ. దూరంలో ఉంది గోరి గడ్డతండా గ్రామ పంచాయతీ. గోరి గడ్డతండా గ్రామ పంచాయతీలో రెండు తండాల�
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ధారూరు, నవంబర్ 29 : దేశంలో రైతు సంక్షేమానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని �
ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంరైతు వేదికల్లో చైతన్య సదస్సులుకూరగాయల సాగు పెంచేందుకు మరిన్ని క్రాప్ కాలనీలుప్రత్యామ్నాయపంటల విత్తనాలు సిద్ధంపంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై కరపత్ర
బీపీ, మధుమేహంరోగులకు ఉచితంగా మందులువచ్చే నెల నుంచి పంపిణీకి ఏర్పాట్లువికారాబాద్ జిల్లాలో 21వేల మంది బీపీ పేషెంట్లు10వేల మంది మధుమేహం రోగులుపరిగి, నవంబర్ 28: ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వైద్
-నాబార్డ్ సహాయంతో 30 మందికి శిక్షణ ఇస్తున్న స్వచ్ఛంద సంస్థబొంరాస్పేట,నవంబర్ 28 : మహిళల ఆర్థిక అభ్యున్నతికి, వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచి జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు నాబార్డు కృషి చేస్తున్నది. నా
కనుమరుగైన వ్యవసాయ బావులుచేతి పంపులు పాయె..ఇంటింటికీ భగీరథ తాగు నీరు వచ్చేకోట్పల్లి, నవంబర్ 28 : రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. గతంలో సాగునీటి కోసం వ్యవసాయ బావులను వాడుకునేవాళ్లం. భూగర�
బుగ్గ రామలింగేశ్వరస్వామి, అనంతగిరి జాతర్లకు పోటెత్తిన భక్త జనంప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్న భక్తులుఆలయాల సన్నిధానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలుకార్తిక దీపాలు వెలిగించిన మహిళలుదుకాణాల �
కడ్తాల్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు పిప్పళ్ల వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ
అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 28 : వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటుందని ధాన్యం కొనుగోలు కేంద్రాల మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వ
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 28 : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి దళారుల ప్రమేయం లేకుండా పూర్తి భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్న�
పెద్దేముల్, నవంబర్ 28 : యువత భగవద్గీతను, అందులోని శ్లోకాలను చదివి వాటి సారాంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ఆవరణల
చాయ్ నుంచి చేపల పులుసు దాకా..స్వీట్లు మొదలు ఐస్క్రీంల వరకు.. అన్నింటి వడ్డన వాటిలోనేకుండల్లో వంటతో పూర్తి పోషక విలువలుఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న ప్రకృతి వైద్య నిపుణులుహయత్నగర్ రూరల్, నవంబర్ 2
నెరవేరిన సీఎం కేసీఆర్ హామీవికారాబాద్ జిల్లాలో 634 మందికి లబ్ధిరంగారెడ్డి జిల్లాలో 500మందికి పైగా..హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులుపరిగి/ఇబ్రహీంపట్నం, నవంబర్ 27 : సమగ్ర శిక్ష అభియాన్, కేజీబీవీల్లో పనిచేస్తు�