రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో 7,500 ఎకరాల్లో పల్లి సాగుగతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన విస్తీర్ణం షాబాద్, డిసెంబర్ 19: వరిని సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించిన రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పం�
రెండేండ్లకోసారి ఘనంగా తుల్జాభవానీ పూజలుతండాల్లో ఘనంగా జరుగుతున్న వేడుకలుబొంరాస్పేట, డిసెంబర్ 19 : భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో �
డ్రైనేజీ నిర్మాణానికి రూ.20కోట్లు కేటాయింపుభవిష్యత్తులో ముంపు సమస్య రాకుండా చర్యలుపట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలిజిల్లెలగూడలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిబడంగ్పేట, డిసెంబర్ 19 : జిల�
అత్తాపూర్, డిసెంబర్ 19 : అంతరించిపోతున్న మల్లయుద్ధాలను నేటి తరం యువకులకు తెలియజేయడం కోసం కుస్తీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్�
వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారుల సూచన ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ అని వెల్లడి సాగుకు అధిక సబ్సిడీ అందిస్తున్న రాష్ట్ర సర్కార్ అందుబాటులో సరిపడా విత్తనాలు, ఎరువులు పప్పుదినుసులు, చిరుధ�
కొత్తూరు, డిసెంబర్ 18: ఒమిక్రాన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం
ఎమ్మెల్సీ నారాయణరెడ్డి,ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, కిషన్రెడ్డివివిధ మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీఆమనగల్లు, డిసెంబర్ 18 : గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పథకాలను సద్విని
మోమిన్పేట, డిసెంబర్ 18 : గ్రామంలోని మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామం�
ఈ నెల 20న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన చావుడప్పులు, రాస్తారోకోలు,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనంరైతుల నుంచి కోటి సంతకాల సేకరణకులకచర్ల, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని పర
కుష్టువ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్బాబుబొంరాస్పేట, డిసెంబర్18 : కుష్టు వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా అడ్డుకునవచ్చని కుష్టు వ్యాధి రాష్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తిపారదర్శకంగాఉద్యోగుల కేటాయింపుసీనియారిటీకి ప్రాధాన్యతనిచ్చిన కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీసీనియారిటీతోపాటు మెడికల్, ఇతర రిజర్వే
ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తయ్యేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలుజిల్లాలో 88 శాతం పూర్తయిన మొదటి డోసురెండో డోసు 26 శాతం పూర్తి76 హ్యాబిటేషన్లలో 100 శాతం వ్యాక్సినేషన్వ్యాక్సిన్పై ఇంటింటికీ వెళ్లి ఆర�