రంగారెడ్డి జిల్లాలో 31,61,222 మంది ఓటర్లుపురుషులు-1645635, మహిళలు-1514536, ఇతరులు-1151వికారాబాద్ జిల్లాలో 8,96,892 మంది ఓటర్లుపురుషులు-449029, మహిళలు-447839, ఇతరులు-544తుది జాబితాను విడుదల చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు రంగారెడ్డి, నమస్తే
తాండూరు, జనవరి 5: ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి �
మామిడి రైతుల శిక్షణలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సునందారెడ్డిఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 5 : పండ్లు, కూరగాయలు పండించే రైతులు సంఘటితశక్తిగా ఏర్పడితే దళారులను దరిచేరనివ్వకుండా చేయవచ్చని, తమ ఉత్పత్తులకు మార్�
వికారాబాద్ జిల్లాలో పకడ్బందీ చర్యలుతాండూరు, వికారాబాద్లకు బస్తీ దవాఖానలు మంజూరుజిల్లాలోని సర్కారు దవాఖానల్లో అందుబాటులో 510 బెడ్లుతాండూరు జిల్లా దవాఖానలో 1000 లీటర్లు, డీసీహెచ్లో 500 లీటర్ల సామర్థ్యం గల
రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లతో రూ.402 కోట్ల ఆదాయంభారీగా పెరిగిన భూ క్రయవిక్రయాలు2021లో 80,109 రిజిస్ట్రేషన్లు పూర్తిఅత్యధికంగా చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనే..ఈ మండలాల నుంచి రూ.100 కోట్లకుప�
దాదాపు కోటి రూపాయల వరకు మోసపోయిన వికారాబాద్ వాసులులైమ్ కంపెనీ యాప్ పేరిట లింక్ పంపి మోసంమొదట కొద్దిమందికి రెట్టింపు సొమ్ము ఇచ్చిన సైబర్ నేరగాళ్లుఆశతో అనేకమంది అప్పులుచేసి కట్టిన వైనంపూడూరు మండల�
సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలుఇబ్రహీంపట్నం, జనవరి 4: కేంద్రం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనబోనని స్పష్టం చేయడంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నార
షాద్నగర్, జనవరి 4 : టీఆర్ఎస్ అవలంభిస్తున్న రైతు సంక్షేమ విధానాలతో వ్యవసాయం పండుగలా సాగుతున్నది ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రైతు బంధు సంబురాల్లో భాగంగా షాద్నగర్ పట్టణంలోని మండల పరి�
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రైతుబంధు వారోత్సవాలు మండల వ్యాప్తంగా అంబరాన్నంటాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రైతుబంధు వారోత్సవాలకు �
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : కరోనా రోజుకు ఒకటి రెండు చొప్పున డివిజన్లో కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. జనసంచారం ప్రాంతాల్లో విందులు, వినోదాలతో పాటు బహిరంగ ప్రదేశ�
పెద్దేముల్ : తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో టైర్పంక్చర్ అయి ఆగిఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఓ బైక్ వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. మంగళవారం రాత్రి 7గంటల ప్రాం�
ఈనెల 10 వరకు ప్రత్యేక కార్యక్రమాలురైతు సంక్షేమ పథకాలపై అవగాహనఈనెల 10న రైతు వేదికల వద్ద ముగింపు వేడుకలువారోత్సవాల్లో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీలుఇబ్రహీంపట్నం�
కేంద్ర మంత్రి సర్భానందసోనోవాల్కన్హాశాంతి వనంలో యోగా పుస్తకం ప్రారంభోత్సవానికి హాజరు75 కోట్ల సూర్య నమస్కారాల ప్రాముఖ్యతను వివరించిన యోగా గురువు రామ్దేవ్బాబాహాజరైన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రే�
తొలిరోజు 2,379 మందికి..రంగారెడ్డి జిల్లాలో 2,24,664 మంది, వికారాబాద్ జిల్లాలో 77,780 టీనేజర్లురంగారెడ్డి, జనవరి 3, (నమస్తే తెలంగాణ):ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ షురూ అయ్యింది. రంగారె�