ఇక ఆన్లైన్లో ప్రజారోగ్య వివరాల నమోదు పేదలకు మరింత చేరువలో వైద్య సాయం వికారాబాద్ జిల్లాలో 713 మంది ఆశ వర్కర్లు త్వరలో పంపిణీకి సిద్ధంగా స్మార్ట్ ఫోన్లు పరిగి, ఫిబ్రవరి 21 : ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర
ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల ఫిబ్రవరి 21 : జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆదాయ వనరులు సమకూర్చటంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నార�
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 21 : సమష్టి కృషితోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మునగనూరు 1వ, 2వ వార్డుల్లో సుమారు రూ.89.50 ల
రైతులకు తక్కువ ధరకే అద్దె పనిముట్లు, యంత్రాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో మెరుగైన ఫలితాలు పనిముట్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కార్ వికారాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగుత�
టార్గేట్ మార్చి ౩1 గతానికి భిన్నంగా అనూహ్య స్పందన రంగారెడ్డి జిల్లాలో మొత్తం 558 గ్రామపంచాయతీలు ఈ ఏడాది పన్ను వసూలు లక్ష్యం రూ. 27.19కోట్లు ఇప్పటివరకు వసూలైంది రూ. 23.65 కోట్లు మార్చిలోగా వంద శాతం వసూలు చేసేలా కార�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాల అభివృద్ధి ఆధ్యాత్మికత పెంపునకు దేవాలయాల అభివృద్ధి తప్పనిసరి యాదాద్రి నిర్మాణంతో సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలువనున్నది.. ఆలయ భూములను కాపాడుకుందాం రాష్�
8వ విడుత హరితహారానికి మొక్కల సంరక్షణ కోసం చర్యలు అటవీశాఖ ఆధ్వర్యంలో 2, గ్రామ పంచాయతీల్లో 14 నర్సరీల నిర్వహణ నర్సరీలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం అడవుల శా
ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 20 : ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని, తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని టీఆర్ఎస్వీ రాష్ట్ర సం�
చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ షాబాద్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలో క్రీడారంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల, షాద్నగర్ ఎ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు షురూ అయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు మంగళవారం ప్రభుత్వ దవా
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. దీంతో రైతుల�
సంత్ సేవాలాల్ యావత్ జాతికి ఆదర్శ ప్రాయులని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడ�
ఆశ కార్యకర్తలకు మరింత పకడ్బందీగా ఆరోగ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన ఆశ కార్యకర్తలకు స్మార్�