చెత్త సేకరణ వాహనాల ప్రారంభంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జనవరి 26 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల, రంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జెండా ఆవిష్కరణ ఆయా నియోజవర్గాల పరిధిలో
ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 54324 ఎస్సీ కుటుంబాలు దళ�
తుది నిర్ణయం దళితబంధు లబ్ధిదారులదే..ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 3లోగా ఎంపికకు యంత్రాంగం చర్యలుమార్చి 7లోగా జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తిజిల్లాకు రూ.70 కోట్ల నిధులు మంజూరుజిల్�
నాల్గో రోజూ ముమ్మరంగా జ్వర సర్వేఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించిన ఏఎన్ఎంలు, ఆశవర్కర్లురంగారెడ్డి జిల్లాలో 9,170 ఇండ్ల సర్వేవికారాబాద్ జిల్లాలో 34,626 ఇండ్ల సర్వే పూర్తికరోనా లక్షణాలున్నవారికి మందులు పంప�
కోట్పల్లి, జనవరి 24 : నాలుగైదు పంచాయతీలకో పంచాయతీ కార్యదర్శి ఉన్న నాటితో పోలిస్తే నేడు తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రజాపాలన వ్యవస్థలో ఎంతో మార్పు కనిపిస్తున్నది. గతంలో ప్రజలకు పంచాయతీ కార్యదర్శుల ఏ అవసరమై�
వికారాబాద్, జనవరి 24 : బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీడబ్ల్యూవో లలితకుమారి తెలిపారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లిలో యజ్ఞ �
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధనఅందుకనుగుణంగా సకల సౌకర్యాలుగోడలపై ఆకట్టుకునేలా జంతువులు, పక్షుల బొమ్మలు, పదాలుప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షంకుమ్రం భీం �
సమైక్యాంధ్ర అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే..ప్రోత్సాహక ధరకు సంబంధించిన బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తాంటీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ లోకా భూమారెడ్డికడ్తాల్ పాలశీ�
మొదటి దశలో 9,212 ఎకరాలు అందుబాటులోకి..కందుకూరు,యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో 18,304 ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణంవేగంగా జరుగుతున్న పనులుదాదాపు పూర్తైన రహదారుల నిర్మాణంటీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల క�
అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలిప్రతీ వారం ఉచిత వైద్యశిబిరంచేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డిధారూరు, జనవరి 23 : ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి త
వికారాబాద్, జనవరి 23: వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లి కాలనీలో ప్రజలు ఆదివారం మైసమ్మ జాతర నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లతో పోతరాజులు విన్యా సాలు చే�
కడ్తాల్, జనవరి 23 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కే�
జయంతి సభల్లో ప్రజాప్రతినిధులుపార్టీలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో చంద్రబోస్ చిత్రపటాలకు నివాళ్లుషాద్నగర్టౌన్, జనవరి 23 : నేటితరం యువతకు స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అని మాజీ ఎంపీపీ వన్నాడ ప