రూ.13 లక్షల నగదు రికవరీపోలీసులకు సీఐ అభినందనఆమనగల్లు, ఫిబ్రవరి 1: మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన�
విద్యార్థులు లేక మూతపడ్డ బడులు మళ్లీ ప్రారంభం జిల్లావ్యాప్తంగా 38 జీరో పాఠశాలలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ విద్యా బోధన ఉపాధ్యాయులనూ కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడితో మారనున్న పాఠశా�
ఈ నెల 9న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నమంత్రి కేటీఆర్, సబితారెడ్డిఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, జనవరి 31 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీం�
ఉపాధి హామీ మండల సామాజిక తనిఖీ సమావేశంలో డీఆర్డీవో పీడీ ప్రభాకర్ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 31 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో పీడీ ప�
యాచారం, జనవరి 31 :టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు భవిష్యత్లో సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్�
రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే ప్రారంభం ..వికారాబాద్ జిల్లాలో 754 బృందాలతో..రంగారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న మొదటి విడుత..పట్టణ ప్రాంతాల్లో మరో పదిరోజులు పొడిగింపుపరిగి, జనవరి 31 : కరోనా కట్టడి కోసం చేప�
యాచారం, జనవరి 31: బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్రోహదినంలో భాగంగా సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో సాగర్ రహదారిపై ర్య�
Home Minister Mahmood Ali | ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబిచ్చారు.
మహేశ్వరంలో ఒకే రోజు రూ. 371 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలువారంలో ఇబ్రహీంపట్నంలో రూ.280 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంమంత్రి సబితారెడ్డి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధిరాష్ట్ర ఐటీ, మున్సి�
క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాంపార్టీ అనుబంధ కమిటీలనుకలుపుకొని ముందుకు సాగుతాంపెండింగ్లోని కమిటీల ఏర్పాటుకు చర్యలుక్యాడర్ బలోపేతానికి త్వరలోనే శిక్షణా కార్యక్రమాలుమంత్రి, ఎమ్�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్39 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు తలకొండపల్లి, జనవరి 29 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మం
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్రూ. 40 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులురూ. 25 లక్షలతో చెత్త సేకరణ ఆటోల కొనుగోలు కొత్తూరు, జనవరి 29 : మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం గా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్�
కులకచర్ల, జనవరి 29 : దేవాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తు న్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధి లోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వా
ధారూరు, జనవరి 29 : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆనంద్ నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని రాజాపూర్, నాగసముందర్ గ్రామాల పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు శనివారం సన్మానం చేసి శుభా కా�