వికారాబాద్, ఫిబ్రవరి 28 : ‘ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో తెలుపాలి.. చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు..’ అన�
కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. శుక్రవారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తుల కేరింతలు, జయ జయ �
ఎంపికైన లబ్ధిదారులు నచ్చినచోట యూనిట్లను నెలకొల్పుకోవచ్చు మార్చి 10 కల్లా యూనిట్ల గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలి రంగారెడ్డి జిల్లాలో 698 మంది ఎంపిక, నిధులు మంజూరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ�
ఎస్ఎస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ ప్రణాళిక డిసెంబర్ 21 నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ముందంజ, సగటు, వెనుకబడిన అని మూడు గ్రూపులుగా విద్యార్థుల విభజన చదువులో వెనుకబడిన వి�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 191 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత యాచారం, ఫిబ్రవరి 23 : ఆడపిల్లల పెండ్లికోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష�
కడ్తాల్, ఫిబ్రవరి 23 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల భాగస్వామ్యంతో మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఆవర�
పరిగి, ఫిబ్రవరి 23 : జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులత�
కేశంపేట, ఫిబ్రవరి 23 : కేశంపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించగా, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్త�
మన ఊరు-మన బడితో రూపుమారుతున్న సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతల్లో రూ.7,298 కోట్ల నిధుల కేటాయింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం దాతలు ముందుకొచ్�
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. త్వరలోనే నిర్మాణ పనులకు గుత్తేదారులను ఆహ్వానించేందుకు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో భ�
గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మంది ఆశ కార్యకర్త�
పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక�
కొడంగల్ నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో వెలిసిన ఆలయ ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ �