గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న పేద గిరిజన రైతులకు అండగా నిలిచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గిరి వికాసం అనే పథ
కొవిడ్ మహమ్మారి తర్వాత గాడినపడిన ఆర్టీసీ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు.
వృద్ధాప్య పింఛన్ను 65ఏండ్ల నుంచి 57కు కుదించిన ప్రభుత్వం సర్కార్ గైడ్లైన్స్ తర్వాతే వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే 20వేల కొత్త పింఛన్లు మంజూరు జిల్లావ్యాప్తంగా 1,59,570 ఆసరా పింఛన్లు రంగారెడ్డి, మార్చి 21, (న
ఉద్యోగార్థుల కోరిక మేరకు మెటీరియల్ సదుపాయం జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో ఆన్ డిమాండ్ రిజిస్టర్లు ఉద్యోగ నియామక పరీక్షల మెటీరియల్ కోసం రూ.15లక్షలు కేటాయింపు అదనంగా అవసరమైతే కేటాయింపునకు సిద్ధ
అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా చీఫ్ కన్జర్వేటర్ సునీతాభగవత్ మొయినాబాద్, మార్చి 21 : విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా చీఫ్ కన్జర్వేటర్ సునీతాభగవత్ అన్నారు. మండల �
ఉపాధి హామీలో వంద రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాల్లోని వారికి ప్రభుత్వం ఉన్నతి పథకం ద్వారా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు వికారాబాద్ జిల్లాలో 2018
‘విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టి రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలి..’ అని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం జూ�
వేసవిలో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఫారెస్టు అధికారులు శ్రీకారం చుట్టారు. మండలంలోని తాడిపర్తి ఫారెస్టులో సాసర్ ఫిట్లు నిర్మించారు. ఇందులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.
మొక్కలు ఎండిపోకుండా గ్రీన్నెట్ షెడ్ల ఏర్పాటు హరితహారాన్ని పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు టార్గెట్ 4.32లక్షల మొక్కలు మండలంలో 24నర్సరీల్లో మొక్కల పెంపకం యాచారం, మార్చి 20 : పల్లెల్లో పచ్చదనం వెల్లివిరియ�
అనవసరంగా సెల్ఫోన్ అధికంగా వినియోగిస్తున్నారా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చాలా సమయం గడుపుతున్నారా? మనకు సంబంధం లేని పోస్టులకు లైక్లు కొట్టడం, షేర్ చేయడంలో బిజీగా ఉన్నారా? అయితే మీరు ఉన్
ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆ దిశగా ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఖాళీల భర్తీకి అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ప్�
కరోనా మహమ్మారిని పూర్తి స్థాయి లో కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.