ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు.. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేరిన 9,890 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,972 మంది .. రాజేంద్రనగర్, గండిపేట మండలాల్లో వెయ్యికిపైగా చేరిక ‘మన ఊరు-మన బడి�
గులాబీ కండువా కప్పుకున్న నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ, ఇతర నేతలు కొన్ని రోజుల ముందే ఢిల్లీలో ప్రధాని భేటీలో పాల్గొన్న కార్పొరేటర్లు పార్టీ జాతీయ క�
రంగారెడ్డి జిల్లాలో 33 వేల ఎకరాలు దాటిన ఆయా పంటల సాగు అందులో 30 వేల ఎకరాల్లో పత్తి పంట సాగే.. వానకాలంలో 4,88,597 ఎకరాల్లో పంటల సాగు అంచనా ఇప్పటివరకు 11,474 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయం అందుబాటులో సరిపడా విత్తనాలు, ఎ
“కష్టపడి చదివితే విజయం వరిస్తుంది. అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలి. సామాజిక అంశాలతోపాటు ప్రధాన వార్తా పత్రికల్లోని అంశాలను విశ్లేషించుకోవాలి.
నియోజకవర్గంలోని కాం గ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. మొదటినుంచి గ్రూపు తగాదాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల వర్గపోరు మరింత తీవ్రమైంది.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామం లో ఎస్సీ కమ్యూనిటీహాల్, సీసీరోడ్డు,
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం మాదారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశ
జీవ ఎరువుల వాడకంపై రైతులకు అవగా హన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు సోమవారం తెలిపారు. మండల పరిధిలోని దోమ, శివారెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి తండా తదితర గ్రామాల్లో భాస్వ రాన్ని కరిగించే సూక్
మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్రీడాప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు పెండింగ్లో ఉన్న గ్రామాలకు రెవెన్యూ అధికారులు గుర్తించి వెంటనే స్థలాలు కేటాయించాలని ఎంపీపీ కృపేశ్
తన భార్య అదృశ్యం కేసును 48 గంటల్లో ఛేదించాలని పోలీసులకు గడువు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యమూర్తి, ఇద్దరు పిల్లలను సోమవారం వారణాసిలో తాండూరు పోలీసులు పట్టుకున్నారు. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ (36) మూడు నె�
రంగారెడ్డి జిల్లాలో ఐదు పశు వైద్య సంచార వాహనాలు వ్యవసాయ క్షేత్రాల వద్దకే వెళ్లి చికిత్సలు రైతన్నల హర్షం ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 26: ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మూగజీవాలకు అత్యవసర చికిత్సలు అందించేందుకు పశ�