ఎంపికైన బొంరాస్పేట పీహెచ్సీ పచ్చదనం.. పరిశుభ్రత,ఉత్తమ సేవలకుగాను పురస్కారం అవార్డు కింద దవాఖానకు రూ.2లక్షల నిధులు గత ఏడాది పీహెచ్సీకి ఎనక్వాస్ సర్టిఫికేషన్ హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది, మండల ప్రజలు
‘మీతో-నేను’లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మర్పల్లి, జూలై 19: వర్షాకాలం సందర్భంగా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మ�
జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఏం రాజేశ్వర్రెడ్డి కడ్తాల్, జూలై 19 : నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఏం రాజేశ్వర్రెడ్డ�
పెద్దేముల్, జూలై 19: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అనురాధ, జడ్పీటీసీ ధారాసింగ్ అన్నారు. మంగళ వారం మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంఈ�
మంత్రి జన్మదినం సందర్భంగా హరితహారం, మెగా రక్తదాన శిబిరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రూ. 29.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇబ్రహీంపట్నం, జూలై 19 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ నెల 23న మంత్రి కేటీఆర్�
వికారాబాద్ జిల్లాలోని మిల్లుల్లో 82,900 మెట్రిక్ టన్నులు రంగారెడ్డి జిల్లాలో 29,400 మెట్రిక్ టన్నులు.. భారీ ధాన్యం రాకతో స్థల సమస్య.. మిల్లుల ప్రాంగణాల్లోనే నిల్వ వర్షానికి తడిసి మొలకెత్తుతున్న వరిధాన్యం కే�
అమ్మవార్లకు బోనాలు సమర్పించిన మహిళలు ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆధ్యాత్మిక వాతావరణంలో పల్లెలు పరిగి, జూలై 18: పరిగి పట్టణంలో సోమవారం పోచమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జర
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నాటనున్న నేతలు ఈ నెల 23న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ కాగజ్ఘాట్ – జాపాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఏర్పాట్లు ముమ్మరం.. పాల్గొనన�
వానకాలం సీజన్ నుంచి గోదాముల్లోనే ధాన్యం జిల్లాలోని గోదాముల్లోనే 29,400 మెట్రిక్ టన్నుల ధాన్యం వానకాలం సీజన్కు సంబంధించి 7400 మెట్రిక్ టన్నులు యాసంగి సీజన్ ధాన్యం 22 వేల మెట్రిక్ టన్నులు గోదాముల్లోనే.. గత
కొడంగల్, జులై 18: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రధానోపా ధ్యాయులు క్రాంతికుమార్ తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధి�
షాబాద్, జూలై 18: రాష్ట్రంలోని దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలో కొమరబండ గ్రామానికి చెందిన యాదమ్మ�
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా లక్ష మొక్కలు నాటుదాం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, జులై 16 : హరిత ఇబ్రహీంపట్నంగా తయారు చేయటమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముం�
ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి చర్యలు రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రాధాన్యత గతంలో వానలొస్తే రాకపోకలు బంద్ రంగారెడ్డి, జూలై 16, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా �