ఇప్పటి వరకు జిల్లాలో 35,509 కేసీఆర్ కిట్ల పంపిణీ ‘అమ్మవడి’ కింద రూ.64.39 కోట్లు అందజేత జిల్లాలో నెలకు 2 వేల వరకు డెలివరీలు,ఆరేండ్లలో 45,484 ప్రసవాలు ప్రజల్లో పెరిగిన నమ్మకం, ప్రైవేటు దవాఖానల్లో తగ్గిన ప్రసవాలు సర్క�
ప్రతి గ్రామంలో విలేజ్ శానిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికీ జ్వర సర్వే హై రిస్క్ ప్రాంతాల్లో 15 బృందాలతో సర్వే పరిగి, జూలై 28 : వికారాబాద్ జిల్లాలో ఇంటింటికీ జ్వర సర్వే కొనసాగుతున్నది. ప్రధానంగా డెంగీ, మ�
కాలుష్యానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్న నగరవాసులు ఫాంహౌస్లకు నెలవుగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు రవాణా సౌకర్యానికి అనువుగా ఉండటంతో భూముల ధరలకు రెక్కలు ఆదిబట్ల, జూలై 28 : అందమైన ఇంటి ముందు రకరకాల
మూడు నర్సరీల్లో మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచిన అధికారులు షాద్నగర్ టౌన్, జూలై 28: తెలంగాణకు మణిహారంగా నిలిచింది హరితహారం. పచ్చని చెట్లతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్�
మొయినాబాద్, జూలై 28 : బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల మహిళా సమాఖ్య భవనంలో మండల మహిళా సమాఖ్య 14వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన�
రెపోరేటు అర శాతం పెరగొచ్చు రాబోయే ఆర్బీఐ ద్రవ్యసమీక్షపై అంచనాలు ముంబై, జూలై 28: కీలక వడ్డీరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి పెంచుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే ద్రవ్య
చేవెళ్ల మండలంలో మొక్కలు నాటే లక్ష్యం 6.66 లక్షలు చేవెళ్ల రూరల్, జూలై 28 : ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా చేవెళ్ల మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అధికారులు జోరుగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్�
క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్ కృషి చ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ, ఈసీ నదులు, వాగులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కందవాడలో 13.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు వికారాబా
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తులేకలాన్కు చెందిన మహిళకు రూ.20 లక్షలు అందజేత ఇబ్రహీంపట్నం, జూలై 26: ప్రభుత్వం, బ్యాంకులు అందజేస్తున్న ప్రమాద బీమా పథకాల్లో ప్రతి ఒక్కరూ చేరాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్య