ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ చౌదరిగూడలో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం షాద్నగర్, ఆగస్టు 7 : రైతు రాజ్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడలో ఏర్ప�
రెండింతలుగా పెరిగిన మత్స్య సంపద చేపలతో మత్స్యకారులకు మంచి జీవనోపాధి చెరువుల వద్ద జోరుగా చేపల విక్రయాలు యాచారం, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్స�
ఆదర్శంగా నిలుస్తున్న బొంరాస్పేట ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్న బడిలోనే తన పిల్లలకు బోధన విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రులు బొంరాస్పేట, ఆగస్టు 7: మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఓ �
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదరాభిమానాలు చూరగొంటున్న టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బస్సుల్లో ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడం ద్వారా ఆదాయం ఆర్జిస్�
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భజలాలు పైపైకి వచ్చాయి. గత పదిహేను రోజులుగా వరుసగా జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరుగ
రంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకున్నది. జిల్లా పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుండడంతో చాలామంది ఇక్కడ వ్యవసాయేతర భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల అభివృద్ధికి రూ.947 కోట్ల నిధులు 1094 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి జరుగుతున్న పనులు జిల్లావ్యాప్తంగా 64 పనులు మంజూరుకాగా, 16 పనులు పూర్తి పురోగతిలో మిగతా రోడ్ల అభివృద�
అధికారం మళ్లీ టీఆర్ఎస్దే.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కేశంపేట, ఆగస్టు 2 : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని భైర్ఖాన్పల్లికి
బల్దియా చరిత్రలోనే ఇదే ప్రప్రథమం కలిసొచ్చిన ఎర్లీబర్డ్, ఓటీఎస్ స్కీం సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డును సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత�
వికారాబాద్లో సోమవారం ఉదయం వర్షం కురిసింది. శివ సాగర్ చెరువులోకి వరద నీరు చేరింది. వికారాబాద్ సమీపంలోని కొంపల్లి చెరు వులోకి నీరు చేరి అలుగు పారుతున్నది.
నీలి విప్లవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నది.
ఇతర శాఖలకు వీఆర్వోలను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన అనంతరం కొన్ని నెలలుగా విధులకు దూరంగా ఉన్న వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక
పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని శాస్త్ర సాంకేతిక శాఖ ఇన్స్పైర్ మనక్ అవార్డులను 2010వ సంవత్సరం నుంచి అందజేస్తున్నది.