దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా అమలు ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మానుకోవాలి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాడ్గుల మండలం అందుగులలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం కొత్త బ్రాహ్మణపల్లి, కలకొ�
ముసురుకుంటున్న సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న డెంగీ, మలేరియా,జ్వరాలు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతే మేలంటున్న వైద్యులు ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం సిటీబ్యూరో, (నమస్తే తెలం�
కడ్తాల్, జూలై 30: మహిళలు స్వయం సహాయ సంఘాల ద్వారా అందజేస్తున్న బ్యాంక్ రుణాలను పొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డీఆర్డీవో ఏపీడీ జంగారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం�
భారీ వర్షాలతో వికారాబాద్ జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాలు 39 ప్రాంతాల్లో నీటిమట్టాలను పరిశీలించిన అధికారులు గత నెలతో పోల్చితే 4.11 మీటర్లు పైకి వచ్చిన నీరు ఎన్కెపల్లిలో 0.40 మీటర్లలోనే.. బారుబావుల్లోనూ సమృ�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలు చేయాలి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కడ్తాల్, జూలై 30 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్�
మిషన్భగీరథ పైపులైన్ల ఏర్పాటుతో ధ్వంసమైన రోడ్లకు తిరిగి మరమ్మతులు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలకు రూ.15కోట్లు కేటాయింపు ఇబ్రహీంపట్నం, జ
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, జూలై 30 : షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, మున్సిపాలిటీలో ప్రగతి పనులకు రూ. 14.60 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వై. అంజయ్య�
ఇప్పటి వరకు జిల్లాలో 35,509 కేసీఆర్ కిట్ల పంపిణీ ‘అమ్మవడి’ కింద రూ.64.39 కోట్లు అందజేత జిల్లాలో నెలకు 2 వేల వరకు డెలివరీలు,ఆరేండ్లలో 45,484 ప్రసవాలు ప్రజల్లో పెరిగిన నమ్మకం, ప్రైవేటు దవాఖానల్లో తగ్గిన ప్రసవాలు సర్క�
ప్రతి గ్రామంలో విలేజ్ శానిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికీ జ్వర సర్వే హై రిస్క్ ప్రాంతాల్లో 15 బృందాలతో సర్వే పరిగి, జూలై 28 : వికారాబాద్ జిల్లాలో ఇంటింటికీ జ్వర సర్వే కొనసాగుతున్నది. ప్రధానంగా డెంగీ, మ�
కాలుష్యానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్న నగరవాసులు ఫాంహౌస్లకు నెలవుగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు రవాణా సౌకర్యానికి అనువుగా ఉండటంతో భూముల ధరలకు రెక్కలు ఆదిబట్ల, జూలై 28 : అందమైన ఇంటి ముందు రకరకాల
మూడు నర్సరీల్లో మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచిన అధికారులు షాద్నగర్ టౌన్, జూలై 28: తెలంగాణకు మణిహారంగా నిలిచింది హరితహారం. పచ్చని చెట్లతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్�
మొయినాబాద్, జూలై 28 : బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల మహిళా సమాఖ్య భవనంలో మండల మహిళా సమాఖ్య 14వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన�
రెపోరేటు అర శాతం పెరగొచ్చు రాబోయే ఆర్బీఐ ద్రవ్యసమీక్షపై అంచనాలు ముంబై, జూలై 28: కీలక వడ్డీరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి పెంచుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే ద్రవ్య