వికారాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు వికారాబాద్ సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించేందుకు జిల్లా యం
నందిగామ, ఆగస్టు 9 : మండల కేంద్రంలో మంగళవారం పీర్ల పండుగను నిర్వహించారు. ముస్లిం పెద్దలు పీర్లను అలంకరించి ప్రార్థనలు చేసి పీర్లను ఊరేగింపుగా దర్గాల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో సర్పం�
సాగర్ రహదారి నుంచి ఉప్పరిగూడ రహదారి నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం తీరనున్న ఉప్పరిగూడ గ్రామస్తుల రోడ్డు సమస్య ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మొట్టమొదటి అండర్పాస�
ఊరూరా జాతీయ పతాకాల పంపిణీ మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శన వీక్షించిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు గాంధీజీ సేవలను కొనియాడిన వక్తలు షాద్నగర్టౌన్, ఆగస్టు 9 : భారత స్వాతంత్య్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మర
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రతి ఒక్కరూ గాంధీ సినిమా చూడాలి కొడంగల్, ఆగస్టు 9 : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జ
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ సీఎం కేసీఆర్ డయాలసిస్ రోగులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంద్రాగస్టు నుంచి వారికి కూడా ఆసరా పింఛన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.
ఎడతెరిపిలేని వానలతో జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాల
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విధంగా ఇంటింటికీ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహి స్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు
మండలంలో ఐదు బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటు 50 వేల మొక్కల పెంపకంపై అధికారుల దృష్టి ఇప్పటివరకు నాటిన మొక్కలు 26,670 ముమ్మరంగా సాగుతున్న గుంతల తవ్వకం పనులు యాచారం, ఆగస్టు 7: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేంద
ఏపుగా పెరిగి నీడను ఇస్తున్న మొక్కలు మండలంలోని 26 నర్సరీల్లో పెంపకం శంకర్పల్లి, ఆగస్టు 7: అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం క�
ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురాలి సమరయోధులకు సన్మానాలు విద్యార్థులతో ర్యాలీలు, రక్తదానశిబిరాలు బొంరాస్పేట, ఆగస్టు 7 : దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా సోమవారం నుంచి ఈ నెల 22వ తేద