ఎడతెరిపిలేని వానలతో జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాల
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విధంగా ఇంటింటికీ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహి స్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు
మండలంలో ఐదు బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటు 50 వేల మొక్కల పెంపకంపై అధికారుల దృష్టి ఇప్పటివరకు నాటిన మొక్కలు 26,670 ముమ్మరంగా సాగుతున్న గుంతల తవ్వకం పనులు యాచారం, ఆగస్టు 7: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేంద
ఏపుగా పెరిగి నీడను ఇస్తున్న మొక్కలు మండలంలోని 26 నర్సరీల్లో పెంపకం శంకర్పల్లి, ఆగస్టు 7: అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం క�
ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురాలి సమరయోధులకు సన్మానాలు విద్యార్థులతో ర్యాలీలు, రక్తదానశిబిరాలు బొంరాస్పేట, ఆగస్టు 7 : దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా సోమవారం నుంచి ఈ నెల 22వ తేద
ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ చౌదరిగూడలో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం షాద్నగర్, ఆగస్టు 7 : రైతు రాజ్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడలో ఏర్ప�
రెండింతలుగా పెరిగిన మత్స్య సంపద చేపలతో మత్స్యకారులకు మంచి జీవనోపాధి చెరువుల వద్ద జోరుగా చేపల విక్రయాలు యాచారం, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్స�
ఆదర్శంగా నిలుస్తున్న బొంరాస్పేట ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్న బడిలోనే తన పిల్లలకు బోధన విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రులు బొంరాస్పేట, ఆగస్టు 7: మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఓ �
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదరాభిమానాలు చూరగొంటున్న టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బస్సుల్లో ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడం ద్వారా ఆదాయం ఆర్జిస్�
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భజలాలు పైపైకి వచ్చాయి. గత పదిహేను రోజులుగా వరుసగా జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరుగ
రంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకున్నది. జిల్లా పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుండడంతో చాలామంది ఇక్కడ వ్యవసాయేతర భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల అభివృద్ధికి రూ.947 కోట్ల నిధులు 1094 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి జరుగుతున్న పనులు జిల్లావ్యాప్తంగా 64 పనులు మంజూరుకాగా, 16 పనులు పూర్తి పురోగతిలో మిగతా రోడ్ల అభివృద�