ఊరూరా జాతీయ పతాకాల పంపిణీ మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శన వీక్షించిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు గాంధీజీ సేవలను కొనియాడిన వక్తలు షాద్నగర్టౌన్, ఆగస్టు 9 : భారత స్వాతంత్య్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మర
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రతి ఒక్కరూ గాంధీ సినిమా చూడాలి కొడంగల్, ఆగస్టు 9 : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జ
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ సీఎం కేసీఆర్ డయాలసిస్ రోగులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంద్రాగస్టు నుంచి వారికి కూడా ఆసరా పింఛన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.
ఎడతెరిపిలేని వానలతో జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాల
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విధంగా ఇంటింటికీ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహి స్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు
మండలంలో ఐదు బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటు 50 వేల మొక్కల పెంపకంపై అధికారుల దృష్టి ఇప్పటివరకు నాటిన మొక్కలు 26,670 ముమ్మరంగా సాగుతున్న గుంతల తవ్వకం పనులు యాచారం, ఆగస్టు 7: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేంద
ఏపుగా పెరిగి నీడను ఇస్తున్న మొక్కలు మండలంలోని 26 నర్సరీల్లో పెంపకం శంకర్పల్లి, ఆగస్టు 7: అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం క�
ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురాలి సమరయోధులకు సన్మానాలు విద్యార్థులతో ర్యాలీలు, రక్తదానశిబిరాలు బొంరాస్పేట, ఆగస్టు 7 : దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా సోమవారం నుంచి ఈ నెల 22వ తేద
ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ చౌదరిగూడలో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం షాద్నగర్, ఆగస్టు 7 : రైతు రాజ్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడలో ఏర్ప�
రెండింతలుగా పెరిగిన మత్స్య సంపద చేపలతో మత్స్యకారులకు మంచి జీవనోపాధి చెరువుల వద్ద జోరుగా చేపల విక్రయాలు యాచారం, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్స�
ఆదర్శంగా నిలుస్తున్న బొంరాస్పేట ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్న బడిలోనే తన పిల్లలకు బోధన విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రులు బొంరాస్పేట, ఆగస్టు 7: మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఓ �