నేటి నుంచి పాంబండ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ నిర్వాహకులు కులకచర్ల, ఆగస్టు 20 : భక్తుల కోరికలను తీర్చే పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. �
పల్లెంతా పరిశుభ్రం నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చిట్టడవిలా పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు పూర్తి మిషన్ భగీరథ ట్యాం�
మిషన్ భగీరథతో ఇంటింటికీ నీటి సరఫరా మర్పల్లి, ఆగస్టు 19 : మిషన్ భగీరథతో పల్లెల్లో తాగునీటి కష్టాలు తీరాయి. ఇదివరకు కిలో మీటర్ల దూరంలో వెళ్లి వ్యవసాయ బోరుబావుల వద్ద నీళ్లు తెచ్చుకునేవారు. మండలంలోని పట్లూర్�
ప్రభుత్వ పాఠశాలకు జేసీఐ సంస్థ చేయూత… రూ. 2.5లక్షలతో మోడల్ టాయిలెట్ల నిర్మాణం … హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు యాచారం, ఆగస్టు 19 : మండలంలోని చింతపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు
ప్రభుత్వ దవాఖాన, ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ పలు పాఠశాలల్లో ముగ్గులు, ఆటలపోటీలు కడ్తాల్, ఆగస్టు 19 : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ అన్నారు. స్వ�
పేద విద్యార్థులకు ప్రభుత్వం చేయూత ప్రతి నెలా రవాణా భత్యం అందించేందుకు చర్యలు వికారాబాద్ జిల్లాలో 824 మంది విద్యార్థులు అర్హులు రంగారెడ్డిజిల్లాలో 231మంది.. ఒక్కో విద్యార్థి ఖాతాలో నెలకు రూ.600 జమ ప్రభుత్వ ని
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ రోగులు, అనాథలకు ఫలాలను పంచిపెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. అన్ని వర్గాల �
బొంరాస్పేట, ఆగస్టు 19: స్వా తంత్య్ర వజ్రోత్సవాల సందర్భం గా శుక్రవారం బొంరాస్పేట ఉన్న త పాఠశాల ఆవరణలో మం డలస్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మండలంలోని బొం రాస్పేట, దుద్యాల, చౌదర్పల్లి, రేగడిమైలారం ఉన్నత
ఎమ్మెల్యే ఆనంద్, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి వికారాబాద్ ఆగస్టు 19: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబా
54, 681 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు కొత్త ఆసరా పింఛన్లు.. పింఛన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు జిల్లాలో కొత్త పింఛన్దారులు 54,661 సెప్టెంబర్ నుంచి 2,12,514కు పెరుగనున్న ఆసరా
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వివిధ మండలాల్లో క్రీడా పోటీలు కడ్తాల్, ఆగస్టు 17 : క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల క�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం సంబురాల్లో భాగంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని విద్యాశాఖ మంత్రి స�