ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు చేవెళ్లలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్, ఆగస్టు 12:ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార�
అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటిన జనం సరూర్నగర్ స్టేడియం నుంచి జరిగిన రన్లో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజ�
నిండుకుండలా మారిన తటాకం అందాలను తిలకించేందుకు తరలివస్తున్న పర్యాటకులు ఆకట్టుకుంటున్న పార్కు వద్ద ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం సెల్ఫీలు దిగుతూ యువత సందడి తుర్కయాంజాల్, ఆగస్టు 11: రాష్ట్రంలో కురుస్తు�
గ్రామీణ రోడ్లకు మహర్దశ కొనసాగుతున్న 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు రూ. 84.5కోట్లతో మీర్ఖాన్పేట-యాచారం రోడ్డు నిర్మాణం రూ.40 కోట్లతో నందివనపర్తి-మేడిపల్లి వరకు.. రోడ్ల వెడల్పుతో భూముల ధరలకు రెక్కలు యాచారం, ఆగస
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్, ఆగస్టు 11: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండలానికి చెందిన వినయ్కి రూ.60 �
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్ట్టు 11 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు రెపరెపలాడాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అన్నారు. ఉప్పరిగూడ లో గురువారం
20 ఏండ్ల తర్వాత నిండుకుండలా.. 30 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. మరింత పెరిగే చాన్స్ సత్ఫలితాలిచ్చిన మిషన్ కాకతీయ పథకం ఆయకట్టు రైతులు, మత్స్యకారుల హర్షం ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: 20 ఏండ్ల తర్వాత ఇబ్
గాంధీజీ సినిమాను చూసిన విద్యార్థులు,అధికారులు, ఉపాధ్యాయులు స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ చేసిన పోరాటం విద్యార్థులకు తెలిసేలా మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని థియేటర్లలో సినిమాను ప్రదర్శిం�
జిల్లావ్యాప్తంగా 84,890 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు మండల కేంద్రంలో 750 మొక్కలు, ప్రతి గ్రామ పంచాయతీలో 75 మొక్కలు.. మున్సిపాలిటీ కేంద్రాల్లో 750, వార్డుల్లో 75 మొక్కలు నేడు మహేశ్వరంలో మొక్కలు నాటనున్న మంత్రి సబితాఇ�
15 రోజుల పాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురాలి ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించాలి మహనీయుల చరిత్రను భావి తరాలకు తెలుపాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు వికారాబాద్ సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించేందుకు జిల్లా యం
నందిగామ, ఆగస్టు 9 : మండల కేంద్రంలో మంగళవారం పీర్ల పండుగను నిర్వహించారు. ముస్లిం పెద్దలు పీర్లను అలంకరించి ప్రార్థనలు చేసి పీర్లను ఊరేగింపుగా దర్గాల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో సర్పం�
సాగర్ రహదారి నుంచి ఉప్పరిగూడ రహదారి నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం తీరనున్న ఉప్పరిగూడ గ్రామస్తుల రోడ్డు సమస్య ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మొట్టమొదటి అండర్పాస�