అంబరాన్నంటిన పంద్రాగస్టు వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న విభిన్న శకటాలు, స్టాళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల జెండా రెపరెప�
తూముపై నుంచి చెరువులోకి దూకిన విద్యార్థి ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు.. అయినా దొరకని ఆచూకీ లోన్ వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : ఇబ్రహీంపట్నం పెద్దచె�
గాల్లో కాల్పులు జరిపి వాట్సాప్లో పోస్టు చేసిన యువకులు నజ్దిక్సింగారం పరిధిలో వెలుగుచూసిన ఘటన ముమ్మరంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎయిర్గన్గా తేల్చిన పోలీసులు యాచారం, ఆగస్టు 15 : నగరశివారులోని ఓ ఫామ్హ
రూ.32 కోట్లతో 40 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం ఈ నెల 22లోగా ప్రారంభించేందుకు నిర్ణయం 15న ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం కానున్న మంత్రి సబితారెడ్డి అదే రోజు ప్రారంభ తేదీ ప్రకటించే అవకాశం 105 విశా�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో మత్స్యకారులతో కలిసి గంగాహారతిలో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, ఆగస్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఎంతో కృషిచ�
ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 13 : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బోయవాడ బస్తీకి చెంది�
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ షాద్నగర్, ఆగస్టు 13: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాద
భారీ జెండాలతో జిల్లాలో ర్యాలీలు పాల్గొన్న ఎమ్మెల్యేలు, విద్యార్థులు వివిధ మండలాల్లో జెండాల పంపిణీ రహదారుల వెంట హోరెత్తిన నినాదాలు షాబాద్, ఆగస్టు 13: జాతీయ సమైక్యతకు స్ఫూర్తిగా ప్రతి పల్లెలో స్వాతంత్య్ర
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో జాతీయ జెండాల ప్రదర్శన మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి నేడు జానపద కళా ప్రదర్శనలు రంగారెడ్డి, ఆగస్టు 13(నమస్�
కేబినెట్ నిర్ణయాలతో వికారాబాద్ జిల్లాకు మహర్దశ వచ్చింది. సీఎం కేసీఆర్ తాండూరుపై వరాల జల్లు కురిపించారు. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో వికారాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు పరిపాలన అనుమ�
ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు చేవెళ్లలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్, ఆగస్టు 12:ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార�
అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటిన జనం సరూర్నగర్ స్టేడియం నుంచి జరిగిన రన్లో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజ�