రకు ఏ ప్రభుత్వం దళితులను పట్టించుకున్నది..? దళితబంధుపై వక్రీకరించి మాట్లాడితే ఊరుకోం.. భగ్గుమంటున్న దళిత సంఘాలు,లబ్ధిదారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు దళితబంధుపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి
విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రణాళిక గతులు ఇప్పటికే ఉపాధ్యాయులకు మూడు విడుతల్లో శిక్షణ విద్యార్థులను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజన సీ’ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిం�
ఐక్యతను చాటుతున్న లింగారెడ్డిగూడ గ్రామస్తులు 41 ఏండ్లుగా ఒకే మండపంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ షాద్నగర్ రూరల్, ఆగస్టు 28 : చిన, చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు గల్లీకొక్క గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్�
రాచకొండ కమిషనర్రేట్ పరిధిలో 121 సెంటర్లలో 67,709 మంది హాజరు గురునానక్ ఇంజినీరింగ్ తదితర కళాశాలల్లో తనిఖీ చేసిన సీపీ మహేశ్భగవత్ ఇబ్రపట్నం, ఆగస్టు 28 : రాచకొండ పోలీస్ కమిషనర్రేట్ పరిధిలో ఆదివారం నిర్వహ�
మర్పల్లి, ఆగస్టు 28: మర్పల్లి మండల పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీలాదేవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్�
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విత్తన, మట్టి విగ్రహాల పంపిణీ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్ట్టు 28 : పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయని ఎమ్మెల్యే పద్
దరఖాస్తు చేసుకున్న15 రోజుల్లోనే ఆమోదం ఉత్పత్తులను ప్రారంభించిన 1,096 పరిశ్రమలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్న కార్పొరేట్ సంస్థలు ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ టవర్స్ మరెన్నో ఏర్పాటు పారిశ్రామిక హబ్గా మారి�
అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం గ్రామ రోడ్డుకు ఇరువైపులా పచ్చని తోరణాల్లా హరితహారం మొక్కలు ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిత్యం చెత్త సేకరణ అందుబాటులోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు ప్రతి వీధ
అడవిని తలపిస్తున్న ఆదిబట్ల ఔటర్ రింగురోడ్డు పచ్చని చెట్లతో ఆకట్టుకుంటున్న బొంగ్లూరు జంక్షన్ కురుస్తున్న వర్షాలకు ఏపుగా పెరుగుతున్న వృక్షాలు ఆదిబట్ల, ఆగస్టు 26 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు వృక్షా�
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం గ్రామ రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు నిత్యం చెత్త సేకరణ,డంపింగ్ యార్డుకు తరలింపు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు ఇంటింటికీ సరిపడా తాగునీటి సరఫరా ఆక
మర్పల్లి, ఆగస్టు 26 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని పట్లూర్లో 18 2, మొగిలిగుండ్లలో 29 మంది లబ్ధిదారులకు �
కొడంగల్, ఆగస్టు 26: ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అనంతమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్, మండల పరిధిలో పర్యటించి లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్లు పంపిణీ చ�
వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం డీడీఏ జ్యోతిర్మయి వివిధ మండలాల్లో వివరాల పరిశీలన షాబాద్, ఆగస్టు 26: ఈ వానాకాలం-2022 సీజన్లో సాగు చేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ వారిగా ఈ నెలాఖరులోగా ఆన్లైన్లో నమోదు పూర్�
షాద్నగర్, ఆగస్టు 26 : విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లకు అసిస్టెంట్ డీఎంఅండ్హెచ్వో డాక్టర్. జయలక్ష్మి అన్నారు. శుక్రవారం షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన కార్యాలయం ఆవరణలో డ