కడ్తాల్, ఆగస్టు 25 : సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ గ్రామానికి చెందిన బాలయ్యకు రూ.లక్ష, కల్వకుర్తి పట్టణానిక�
పదికాలాల పాటు ఉండేది ఫొటో మాత్రమే డిజిటల్ కాలంలో కూడా చిత్రాలకే ఆదరణ ఫొటోగ్రఫీ అవార్డుల ప్రదానంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమీర్పేట, ఆగస్టు 25: ఒక్క ఫొటో ఎన్నో విషయాలను చెబుతుందని, పదికాలాలపాటు �
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఘనంగా జన్మదిన వేడుకలు కడ్తాల్, ఆగస్టు 25 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం కడ్తా ల్ మండల కేంద్రంలో ఎమ్మెల�
రంగారెడ్డి, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ, రెండు ఎకరాలున్న రైతు పెద్ద కోటీశ్వరుడు… అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు క�
50 వేల మందితో 20 ఎకరాల్లో.. మరో 20 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష, బహిరంగసభలో మాట్లాడనున్న సీఎం రంగారెడ్డి, ఆగస్టు 23, (నమ�
వారం రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు చేరనున్న బతుకమ్మ చీరలు అర్హులైన ఆడపడుచులు 7.28లక్షలు కందుకూరు, మొయినాబాద్లోని గోదాంలలో చీరలు నిల్వ పోచంపల్లి, కోయల్గూడ, సిరిసిల్ల, నారాయణపేట్, గద్వాల, మహబూబ్నగర్ నుం
దాతల సహకారంతో పాఠశాలల్లో వసతులు బొంరాస్పేట ఉన్నత పాఠశాలకు రూ.8.33 లక్షల విరాళాలు అందజేత బొంరాస్పేట, ఆగస్టు 23 : విద్యార్థుల భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. నేటి బాలలే రేపటి భావి పౌరులుగా తీర్చిద�
పదిహేను రోజులుగా కనుల పండువగా సాగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిశాయి. సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు వేడుకలు అదిరిపోయాయి. స్టేడియం మొత్తం త్రివర్ణ శోభితం కాగా, దేశభక్త
ఉపాధిహామీ కూలీలకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం వారికి వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉద్యోగవకాశాలు కల్పించనున్నది.
ఈ నెల 25న ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అందుకోసం జిల్లా అధికారులు పెండింగ్ పనులను పూర్తి చేయడంలో నిమగ�
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా.. అంగరంగవైభవంగా అంబురామేశ్వరుని జాతర ఘనంగా బుగ్గ రామలింగేశ్వరస్వామి కల్యాణం భక్త జనసందోహంతో కిక్కిరిసిన పాంబండ బషీరాబాద్లో ఏకాంబర రామలింగేశ్వరుడి జాతర వేల సంఖ్యలో