ఒకే గ్రామంలో 200 మందికిపైగా డ్రైవర్లు ఆ వృత్తే వారికి జీవనోపాధి వలసలు లేని గ్రామం బొంరాస్పేట, సెప్టెంబర్ 10: డ్రైవర్ వృత్తే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నది ఆ గ్రామం.. 200లకు పైగా మంది డ్రైవర్లుగానే తమ కుటుం�
ఈ నెల 15వ తేదీన రెండు సెంటర్ల ప్రారంభానికి ఏర్పాట్లు వందలాది మంది అభ్యర్థులకు అందుబాటులోకి ఉచిత కోచింగ్ గ్రూప్స్ పరీక్షల ఉద్యోగార్థులకు ప్రత్యేక శిక్షణ పరిగి, సెప్టెంబర్ 10: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్య
ఈ నెల 19 వరకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించనున్న తనిఖీ బృందాలు 20న మండలస్థాయిలో ప్రజావేదిక కరోనా కారణంగా మూడేండ్లుగా జరుగని సామాజిక తనిఖీ మండలంలో చేపట్టిన రూ.20 కోట్ల పనులపై నివేదిక బొంరాస్పేట, సెప్టెం�
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియాతోపాటు ఆదాయం పెంచుకుంటున్న టీఎస్ ఆర్టీసీ మరింత ఆదాయం పెంపునకు వివిధ మార్గాలను అన్వేషించి అమలు చేస్తున్నది.
దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడుతతోపాటు రెండో విడుతకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా బొంరాస్పేటలో 11.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. బుధ వారం రాత్రి 8 గంటల నుంచి ఉరుములు,మెరుపులతో ప్రారంభమైన వాన ఏకధాటిగా గంటన్నర పాటు కురిసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు చోట్ల బుధ, గురువారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి చెరువులు, వాగులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామానికి చెందిన సాత్విక్రెడ్డి నీట్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఆల్ ఇండియా లెవెల్లో 264వ ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చారు.